ప్రపంచ బ్యాంక్ కు సలహాలిచ్చే స్థాయికి భారత్ : ఫేమస్ ఎకానమిస్ట్

ప్రపంచ బ్యాంక్ కు సలహాలిచ్చే స్థాయికి భారత్ : ఫేమస్ ఎకానమిస్ట్

విశ్వంభర: సలహాలు తీసుకోవడం మానేసి ప్రపంచ బ్యాంకుకే సలహాలు ఇచ్చే స్థితికి భారత్ చేరిందని ఎకానమిస్ట్ జగదీశ్ భగవతి అన్నారు. మనమిప్పుడు సరికొత్త యుగానికి చేరాం. నాయకత్వమే కీలకం. గతంలో పాలసీలు, ప్రొడక్షన్ క్వాలిటీ పరంగా దేశం వెనకబడే ఉండేది. కరెక్ట్ టైమ్లో మోదీ PM కావడం అదృష్టం. వ్యవస్థలు మారాలని ఆయన ముందు నుంచే చెప్తున్నారు. కేంబ్రిడ్జ్ సహా మేధావులకు లేని కన్విక్షన్ ఆయన సొంతం. అందుకే ఆయనిష్టం' అని చెప్పారు.

Tags: