Category
National
National 

అలిపిరి నడకమార్గంలో.. త్వరలో దివ్యదర్శనం టోకెన్ల జారీ - తితిదే ఈవో శ్యామలరావు

అలిపిరి నడకమార్గంలో.. త్వరలో దివ్యదర్శనం టోకెన్ల జారీ - తితిదే ఈవో శ్యామలరావు విశ్వంభర, ఆంధ్రప్రదేశ్ : కాలినడకన తిరుమల వచ్చే భక్తులకు త్వరలో అలిపిరి పాదాల మండపం వద్ద దివ్యదర్శనం టోకెన్ల జారీని పునఃప్రారంభించనున్నట్లు తితిదే ఈవో జె శ్యామలరావు తెలిపారు. శుక్రవారం అన్నమయ్య భవనంలో తితిదే డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 'భక్తులకు ఆధార్ ప్రామాణికంగా సేవలు అందించేందుకు కేంద్రప్రభుత్వం నుంచి...
Read More...
National 

వరద బాధితులకు భద్రాచలం దేవస్థానం అన్న ప్రసాదం పంపిణి  

వరద బాధితులకు భద్రాచలం దేవస్థానం అన్న ప్రసాదం పంపిణి   శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి దేవస్థానం  ఈఓ ఎల్ రమాదేవికి  అభినందనలు 
Read More...
National 

పోలీసులపై వైద్యురాలి తల్లితండ్రులు సంచలన ఆరోపణలు

పోలీసులపై వైద్యురాలి తల్లితండ్రులు సంచలన ఆరోపణలు   కేసును నీరుగార్చేందుకు తమకు డబ్బులు ఇవ్వజూపారని వెల్లడి   మృతదేహాన్ని చూపించేందుకు చాలాసేపు వెయిట్ చేయించారని మండిపాటు.   కోల్ కతాలో బుధవారం రాత్రి నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న వైద్యురాలి తల్లితండ్రులు. 
Read More...
Telangana  National 

బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్ ?

బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్  ? టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిపై పార్టీ హైకమాండ్ ఫోకస్ బీసీ సామాజికవర్గానికి దక్కనున్న పదవి రేసులో మహేష్ కుమార్ గౌడ్,  మధు యాష్కీ
Read More...
National 

ఎస్సి వర్గీకరణ పై మంద కృష్ణ మాదిగ, బీజేపీ మౌనం వీడాలి: డాక్టర్ పిడమర్తి రవి.    

ఎస్సి వర్గీకరణ పై మంద కృష్ణ మాదిగ, బీజేపీ మౌనం వీడాలి: డాక్టర్ పిడమర్తి రవి.     ప్రెస్ క్లబ్ , హైద్రాబాద్ - విశ్వంభర ;_ ఎస్సీ వర్గీకరణ పై మందకృష్ణ మాదిగ, కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలని ఈ పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో మాదిగలకు ఇచ్చిన...
Read More...
National 

ఉద్యోగులకు ప్రతినెల 1 వ తేదీన వేతనం చెల్లించాలి 

ఉద్యోగులకు ప్రతినెల 1 వ తేదీన వేతనం చెల్లించాలి  విశాఖపట్నం,విశ్వంభర :- విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ప్రతినెల 1వ తారీకు వేతనం చెల్లించాలని స్టీల్ సిఐటియు ప్రతినిధులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఈడి (వర్క్స్) భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఈడి (వర్క్స్) సొప్తి గారికి వారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్టీల్...
Read More...
National 

పట్టాలు తప్పిన హౌరా-ముంబై ఎక్స్‌ప్రెస్‌…ఏడుగురు మృతి..60 మందికి పైగా గాయాలు..

పట్టాలు తప్పిన హౌరా-ముంబై ఎక్స్‌ప్రెస్‌…ఏడుగురు మృతి..60 మందికి పైగా గాయాలు.. జార్ఖండ్‌ లోని చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్‌లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో హౌరా ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. రైల్వేలోని మూడు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా..60 మందికి పైగా గాయాల పాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనను ధృవీకరిస్తూ, చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్...
Read More...
National 

ఇండో గ్లోబల్ బిజినెస్ అవార్డ్స్ పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల  శ్రీధరబాబు - శేషాద్రి వంగల గ్రూప్ చైర్మన్ ఐఫిన్  గ్లోబల్ గ్రూప్ మీడియా, 

ఇండో గ్లోబల్ బిజినెస్ అవార్డ్స్ పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల  శ్రీధరబాబు - శేషాద్రి వంగల గ్రూప్ చైర్మన్ ఐఫిన్  గ్లోబల్ గ్రూప్ మీడియా,  హైద్రాబాద్, విశ్వంభర :- శేషాద్రి వంగల గ్రూప్ చైర్మన్ ఐఫిన్  గ్లోబల్ గ్రూప్ మీడియా, అవుట్ లుక్ మీడియా  జూలై 26న తాజ్‌కృష్ణలో అవుట్ లుక్  స్పాట్‌లైట్ ఇండోగ్లోబల్ బిజినెస్ అవార్డ్‌లను నిర్వహించారు.తెలంగాణా ప్రభుత్వ పరిశ్రమలు , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధరబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి, జెఎ చౌదరి ఇంటర్నేషనల్.స్టార్టప్ ఫౌండేషన్...
Read More...
National 

నగల వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఆదిత్య బిర్లా గ్రూప్

నగల వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఆదిత్య బిర్లా గ్రూప్  గ్రూప్ యొక్క ఆభరణాల బ్రాండ్, ఇంద్రియ, జాతీయ స్థాయిలో మొదటి మూడు సంస్థలలో  ఒకటిగా వుండాలని లక్ష్య
Read More...
National 

ఎంపీ వద్దిరాజు కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతిపత్రం సమర్పణ

ఎంపీ వద్దిరాజు కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతిపత్రం సమర్పణ ఢిల్లీ విశ్వంభర 24/07/2024 : - భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో ఖమ్మంకు చెందిన సీనియర్ న్యాయవాది తాళ్లూరి దిలీప్ చౌదరి ఆధ్వర్యాన న్యాయవాదులు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను కలిసి వినతిపత్రం సమర్పించారుకొత్త నేర చట్టాలను సమీక్షించి స్వల్ప సవరణలు...
Read More...
Telangana  National 

ఆగస్టు 9న జరిగే ఢిల్లీలో మాదిగల మహాధర్నా ను విజయవంతం చేయాలి.

ఆగస్టు 9న జరిగే ఢిల్లీలో మాదిగల మహాధర్నా ను విజయవంతం చేయాలి. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బొట్ల శంకర్ మాదిగ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురెళ్ళ రమేష్ మాదిగ పిలుపు   
Read More...
National 

ఏడు బంగారు పథకాలు సాధించిన రణ్‌వీర్ టైక్వాండో అకాడమీ విద్యార్థులు

ఏడు బంగారు పథకాలు సాధించిన రణ్‌వీర్ టైక్వాండో అకాడమీ విద్యార్థులు విశ్వంభర, యూసుఫ్ గూడా : అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్ 2024 యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం   నిర్వహించబడింది.ఈ టోర్నమెంట్‌లో రణ్‌వీర్ టైక్వాండో అకాడమీ కౌకూర్ గ్రీన్‌వుడ్ హైట్స్ అపార్ట్‌మెంట్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.మాస్టర్ శ్వేత  విధార్థులు మాన్య కత్వా, షానయ వీర్ ,  సాయిధృవ్ సిద్ధార్థ్, బి.రణవీర్, బి.శ్రేయస్,...
Read More...