#
 
Telangana 

అంబేద్కర్ జయంతి సందర్బంగా మెగా రక్తదాన శిబిరం

అంబేద్కర్ జయంతి సందర్బంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్న మదర్ థెరిసా చారిటబుల్ సొసైటీ  చేపూరి శంకర్ 
Read More...
Telangana 

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం విజయవంతం 

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం విజయవంతం  విశ్వంభర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- భద్రాద్రి కొండలపై భక్తిశ్రద్ధలతో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం ఈ ఏడాది అంగరంగ వైభవంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా విజయవంతంగా పూర్తయింది. ఈ పుణ్యకార్యాన్ని నిండు హృదయంతో, సమగ్ర సమన్వయంతో నిర్వహించిన భద్రాచలం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఎల్. రమాదేవి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకకు...
Read More...
Telangana 

ప్రముఖ విద్యావేత్త డా. వెంకటేశ్వర్లకు జ్యోతిరావు పూలే స్మారక అవార్డు 2025 ప్రధానం

ప్రముఖ విద్యావేత్త డా. వెంకటేశ్వర్లకు జ్యోతిరావు పూలే స్మారక అవార్డు 2025 ప్రధానం విశ్వంభర, బషీర్ బాగ్ : బడుగు వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసి నేటి సమాజంలో బీసీ హక్కుల కోసం పోరాడేందుకు మనలో స్ఫూర్తిని నింపిన మహాత్మ జ్యోతిరావు పూలే అని పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు  ఆర్ కృష్ణయ్య అన్నారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర...
Read More...
Telangana 

మహాత్మ జ్యోతిపూలేకు ఘన నివాళులు

మహాత్మ జ్యోతిపూలేకు ఘన నివాళులు విశ్వంభర, అనంతపురం - బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి బాపూలే 199వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఆర్ధిక, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రివర్యులు పయ్యావుల కేశవ్  మడకశిర శాసనసభ్యులుటీటీడీ పాలకమండలి సభ్యులు ఎమ్మెస్ రాజు  జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్  ఘన నివాళుకు అర్పించారు. అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న పూలే...
Read More...
Telangana 

కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరి కృషి మరువలేనిది -ప్రశాంత్ గౌడ్..

కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరి కృషి మరువలేనిది -ప్రశాంత్ గౌడ్.. విశ్వంభర, కొంపల్లి:  కొంపల్లి మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు మరియు సోషల్ మీడియా ద్వారా  వార్త కథనాలతో వార్త పత్రికలు. చానళ్లు మరియు పార్టీ కార్యకర్తలు పార్టీకి చేసిన సేవలు మరువలేనివని కొంపల్లి మున్సిపాలిటీ ఐదవ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీవిద్య ప్రశాంత్ గౌడ్ అన్నారు.శుక్రవారం నాడు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ...
Read More...
Telangana 

సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసిన ఎమ్మెల్యే ,సబ్ కలెక్టర్ , డి.ఎస్.పి

సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసిన ఎమ్మెల్యే ,సబ్ కలెక్టర్ ,  డి.ఎస్.పి విశ్వంభర,  మిర్యాలగూడ;  పట్టణంలోని సుందర్ నగర్ కి చెందిన సన్నబియ్యం లబ్ధి దారులు ఆటో నాగయ్య  ఇంట్లో, శాంతి నగర్ కి చెందిన శ్రీలత  ఇంట్లో సన్నబియ్యంతో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనంలో బత్తుల లక్ష్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ , డీఎస్పీ రాజశేఖర్ రాజు , ఎమ్మార్వో హరి...
Read More...
Telangana 

సైబర్ నేరాలు ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. -ఎస్ ఐలయ్య

సైబర్ నేరాలు ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.  -ఎస్ ఐలయ్య విశ్వంభర, నాగారం:   ప్రజలందరూ, సైబర్ నేరాలు , డ్రగ్స్ మత్తు మందుల  రోడ్డు ప్రమాదాల నివారణ పైఓ టీ పి ల ద్వారా జరిగే అన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నాగారం ఎస్ ఐ ఐలయ్య సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం నాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన
Read More...
Telangana 

కార్య ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ

కార్య ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ విశ్వంభర ,మహబూబాబాద్ : తెలంగాణ ప్రభుత్వ అనుసంధానంతో కార్యా ప్రాజెక్ట్ సన్మతి కార్యా అనే సంస్థ ప్రాజెక్ట్ వాణి కు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా గ్రామీణాభివ్రుద్ది శాఖ సహకారంతో జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు డి.ఆర్.డి.ఓ జయశ్రీ మాట్లాడుతూ ప్రాజెక్ట్ వాణి అనేది కృత్రిమ మేధస్సును...
Read More...
Telangana 

అంగన్వాడి కేంద్రాల్లో చిరు ధాన్యాల పై అవగాహన కార్యక్రమం

అంగన్వాడి కేంద్రాల్లో చిరు ధాన్యాల పై అవగాహన కార్యక్రమం విశ్వంభర, త్రిపురారం;   కంపాస్ నగర్ గ్రామం అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం లో భాగంగా  చిరుదన్యాల పై అవగాహనా కార్యక్రమం చేయడం జరిగింది. మారుతున్న జీవన శైలి లో ఆరోగ్యం గా ఉండాలి అంటే మనము తీసుకొనే ఆహరం లో చిరుదన్యాలు తో చేసిన ఆహారం తినాలని ఇది తేలికగా జీర్ణం అవుతుంది అని
Read More...
Telangana 

మహిళ ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ ధ్యేయం

మహిళ ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ ధ్యేయం విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకం దేశానికె ఆదర్శం అన్నారు, శుక్రవారం మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం గుంజేడు గ్రామంలో రేషన్ కార్డుదారుడు సిరబోయిన క్రాంతి కుమార్,  వారి కుటుంబ సభ్యులు పద్మ, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అటవీ శాఖ అధికారి విశాల్, తదితర...
Read More...
Telangana 

మిర్యాలగూడలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

మిర్యాలగూడలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు విశ్వంభర, మిర్యాలగూడ; మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం రోజున  మహాత్మా జ్యోతి రావు పూలే  198వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి , ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ కాంగ్రెస్ నాయకులతో కలసి పట్టణంలోని జ్యోతి రావు పులే గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ...సుప్రసిద్ధ...
Read More...
Telangana 

మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు ఆదర్శనీయం ఎమ్మెల్యే -మందుల సామేల్

మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు ఆదర్శనీయం ఎమ్మెల్యే  -మందుల సామేల్ విశ్వంభర, నాగారం : సంఘ సంస్కర్త కుల వ్యవస్థ నిర్మూలనకు పాటుపడిన మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు యువతకు ఆదర్శ నీయమని తుంగతుర్తి  ఎమ్మెల్యే మందుల సామేల్  పేర్కొన్నారు.పూలే జయంతి సందర్భంగా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలన,కుల వివక్షత మహిళ విద్యకు కృషి...
Read More...

Advertisement