#
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... పీసీసీ అధ్యక్షుడుని అయిన కార్యకర్తగానే ఉంటా
Published On
By Desk
గాంధీ భవన్ దేవాలయం, నాకు గాంధీ భవన్ తో 40 ఏండ్ల అనుభందం ఉంది నా స్థాయి కి నేను పిసిసి అవుతానని అనుకోలేదు. రాజకీయాల్లో ఎంత కష్ట పడి పని చేసిన ఒక్క శాతం అదృష్టం ఉండాలి... టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
Read More... శ్రీ వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
Published On
By Desk
విశ్వంభర, సికింద్రాబాద్ : పద్మారావు నగర్ లోని శ్రీ వరసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గణపతి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు , ప్రజలకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More... పద్మారావు నగర్ లో ఘనంగా శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలు
Published On
By Desk
విశ్వంభర, సికింద్రాబాద్ : పద్మారావు నగర్ లో గల శ్రీ వరసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు ప్రత్యేక పూజలు కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More... పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు మహిళా కాంగ్రెస్ పిర్యాదు
Published On
By Desk
కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపిస్తానన్న కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నేతల ఆగ్రహం పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Read More... వైద్యుడి జననాంగాలు కోసేసిన నర్సు
Published On
By Desk
బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో ఘటనఆసుపత్రి మెయిన్ గేట్కు తాళం వేసి, సీసీటీవీలు ఆఫ్ చేసి లైంగికదాడికి యత్నంమద్యం మత్తులో ఉన్న వైద్యుడు, ఇతర నిందితుల అరెస్ట్
Read More... సీఎం , డిప్యూటీ సీఎం చిత్ర పటాలకు పాలాభిషేకం
Published On
By Desk
మహిళా విశ్వ విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు హర్షం వ్యక్తం చేసిన స్టేట్ జనరల్ సెక్రటరీ సేవాదళ్ కాంగ్రెస్ టీ.నిరంజన్
Read More... పీసీసీ నీ కలిసిన గ్రేటర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు
Published On
By Desk
విశ్వంభర,హైద్రాబాద్ : తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు ఘనంగా సన్మానించారు.
Read More... బీసీ కమిషన్ సభ్యుడికి చండూర్ పద్మశాలీలు సన్మానం
Published On
By Desk
విశ్వంభర, హైద్రాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులుగా ఎన్నికైన చండూర్ మున్సిపాలిటీ కి చెందిన రాపోలు జయప్రకాశ ను హైద్రాబాద్ లో ఆయన నివాసంలో చండూర్ పద్మశాలీలు మర్యాద పూర్వకంగా కలిసి సత్కారం చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలీలు ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నరని రాపోలు జయప్రకాశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో...
Read More... సుప్రీంకోర్టు తీర్పుకు మందకృష్ణ మాదిగకి ఎలాంటి సంబంధం లేదు - డా. పిడమర్తి రవి
Published On
By Desk
విశ్వంభర, కరీంనగర్ : జిల్లా షెడ్యూల్ కులాల ఏబిసిడి వర్గీకరణ పై సదస్సుకు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన డా. పిడమర్తి రవి పాల్గొని మాట్లాడారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో విడివిడిగా కార్యక్రమాలు పెట్టాలి. జిల్లా రాష్ట్రవ్యాప్తంగా 30 సంవత్సరాలుగా చాలా సందర్భాలలో సభలు సమావేశాలు పెట్టుకుంటున్నాము ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మన మాదిగలు ఉద్యమానికి సహకరించాలి 30...
Read More... మట్టి గణపతులను దర్శించుకున్న పాత్రికేయులు
Published On
By Desk
విశ్వంభర, గౌలిపుర : గణేష్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పర్యావరణ పరిరక్షణకై గౌలిపుర డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో మట్టి వినాయక విగ్రహాన్ని స్థాపించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి3 న్యూస్ ప్రతినిధి బండారి ప్రసాద్ తో పాటు మీడియా పాత్రికేయులతో కలిసి మట్టి గణపతి విగ్రహాల...
Read More... మిషన్ భగీరథ అధికారులతో MLA కోమటిరెడ్డి సమావేశం
Published On
By Desk
మునుగోడు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలి మోటార్ల కెపాసిటీ పెంచడానికి ప్రపోజల్స్ రెడీ చేయండి
Read More... లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 A ఆధ్వర్యంలో ఆచార్య దేవో భవ కార్యక్రమం
Published On
By Desk
విశ్వంభర, హైద్రాబాద్ : లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 A 2024-25 ఆచార్య దేవో భవ కార్యక్రమాన్ని ప్రిసైడింగ్ అధికారి, డిస్ట్రిక్ట్ కో - ఆర్డినేటర్ లయన్ గుర్రం పాండయ్య ఎంజెఎఫ్ ఆధ్వర్యంలో శనివారం, 14 సెప్టెంబర్ 2024, ఉదయం 9.30 గంటల నుండి, పిబిఆర్ కన్వెన్షన్ హాల్, బండ్లగూడ రోడ్, నాగోల్, హైదరాబాద్లో నిర్వహించనున్నారు....
Read More...