#
 
Telangana 

పీసీసీ అధ్యక్షుడుని అయిన కార్యకర్తగానే ఉంటా

పీసీసీ అధ్యక్షుడుని అయిన  కార్యకర్తగానే ఉంటా గాంధీ భవన్ దేవాలయం, నాకు గాంధీ భవన్ తో  40 ఏండ్ల అనుభందం ఉంది నా స్థాయి కి నేను పిసిసి అవుతానని అనుకోలేదు. రాజకీయాల్లో ఎంత కష్ట పడి పని చేసిన ఒక్క శాతం అదృష్టం ఉండాలి... టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
Read More...
Telangana 

 శ్రీ వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

 శ్రీ వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో అన్నదానం విశ్వంభర,  సికింద్రాబాద్ :  పద్మారావు నగర్ లోని శ్రీ వరసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గణపతి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు , ప్రజలకు   అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More...
Telangana 

 పద్మారావు నగర్ లో ఘనంగా  శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలు 

 పద్మారావు నగర్ లో ఘనంగా  శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలు  విశ్వంభర, సికింద్రాబాద్ :  పద్మారావు నగర్ లో  గల శ్రీ వరసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి  ఉత్సవాలలో  భాగంగా నాలుగవ రోజు ప్రత్యేక పూజలు కుంకుమార్చన నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
Read More...
Telangana 

పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు మహిళా కాంగ్రెస్ పిర్యాదు

పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు మహిళా కాంగ్రెస్ పిర్యాదు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపిస్తానన్న కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నేతల ఆగ్రహం పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Read More...
International 

వైద్యుడి జననాంగాలు కోసేసిన నర్సు

వైద్యుడి జననాంగాలు కోసేసిన నర్సు బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఘటనఆసుపత్రి మెయిన్ గేట్‌కు తాళం వేసి, సీసీటీవీలు ఆఫ్ చేసి లైంగికదాడికి యత్నంమద్యం మత్తులో ఉన్న వైద్యుడు, ఇతర నిందితుల అరెస్ట్
Read More...
Telangana 

సీఎం , డిప్యూటీ సీఎం చిత్ర పటాలకు పాలాభిషేకం 

సీఎం , డిప్యూటీ సీఎం చిత్ర పటాలకు పాలాభిషేకం  మహిళా విశ్వ విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు హర్షం వ్యక్తం చేసిన స్టేట్ జనరల్ సెక్రటరీ సేవాదళ్ కాంగ్రెస్ టీ.నిరంజన్ 
Read More...
Telangana 

పీసీసీ నీ కలిసిన గ్రేటర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు

పీసీసీ నీ కలిసిన గ్రేటర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు విశ్వంభర,హైద్రాబాద్ : తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు  ఘనంగా సన్మానించారు. 
Read More...
Telangana 

బీసీ కమిషన్ సభ్యుడికి చండూర్ పద్మశాలీలు సన్మానం 

 బీసీ కమిషన్ సభ్యుడికి చండూర్ పద్మశాలీలు సన్మానం  విశ్వంభర, హైద్రాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులుగా ఎన్నికైన చండూర్ మున్సిపాలిటీ కి చెందిన రాపోలు జయప్రకాశ ను హైద్రాబాద్ లో ఆయన నివాసంలో చండూర్ పద్మశాలీలు మర్యాద పూర్వకంగా కలిసి సత్కారం చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  పద్మశాలీలు ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నరని రాపోలు జయప్రకాశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో...
Read More...
Telangana 

 సుప్రీంకోర్టు తీర్పుకు మందకృష్ణ మాదిగకి ఎలాంటి సంబంధం లేదు - డా. పిడమర్తి రవి 

 సుప్రీంకోర్టు తీర్పుకు మందకృష్ణ మాదిగకి ఎలాంటి సంబంధం లేదు - డా. పిడమర్తి రవి  విశ్వంభర, కరీంనగర్ : జిల్లా షెడ్యూల్ కులాల ఏబిసిడి  వర్గీకరణ పై సదస్సుకు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన డా. పిడమర్తి  రవి పాల్గొని  మాట్లాడారు.  ఈ తెలంగాణ రాష్ట్రంలో విడివిడిగా కార్యక్రమాలు పెట్టాలి.  జిల్లా రాష్ట్రవ్యాప్తంగా 30 సంవత్సరాలుగా చాలా సందర్భాలలో సభలు సమావేశాలు పెట్టుకుంటున్నాము ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మన మాదిగలు ఉద్యమానికి సహకరించాలి 30...
Read More...
Telangana 

మట్టి గణపతులను దర్శించుకున్న పాత్రికేయులు 

మట్టి గణపతులను దర్శించుకున్న పాత్రికేయులు  విశ్వంభర, గౌలిపుర : గణేష్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన  పర్యావరణ పరిరక్షణకై గౌలిపుర డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలో మట్టి వినాయక విగ్రహాన్ని స్థాపించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి3 న్యూస్ ప్రతినిధి బండారి ప్రసాద్ తో పాటు మీడియా పాత్రికేయులతో కలిసి మట్టి గణపతి విగ్రహాల...
Read More...
Telangana 

మిషన్ భగీరథ అధికారులతో MLA కోమటిరెడ్డి సమావేశం 

మిషన్ భగీరథ అధికారులతో MLA కోమటిరెడ్డి  సమావేశం  మునుగోడు నియోజకవర్గంలో  త్రాగునీటి సమస్య లేకుండా చూడాలి మోటార్ల కెపాసిటీ పెంచడానికి ప్రపోజల్స్ రెడీ చేయండి  
Read More...

లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 A ఆధ్వర్యంలో  ఆచార్య దేవో భవ కార్యక్రమం 

లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 A ఆధ్వర్యంలో  ఆచార్య దేవో భవ కార్యక్రమం  విశ్వంభర, హైద్రాబాద్ : లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 A 2024-25 ఆచార్య దేవో భవ కార్యక్రమాన్ని ప్రిసైడింగ్ అధికారి, డిస్ట్రిక్ట్ కో - ఆర్డినేటర్ లయన్ గుర్రం పాండయ్య ఎంజెఎఫ్ ఆధ్వర్యంలో  శనివారం, 14 సెప్టెంబర్ 2024, ఉదయం 9.30 గంటల నుండి, పిబిఆర్ కన్వెన్షన్ హాల్, బండ్లగూడ రోడ్, నాగోల్, హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు....
Read More...

Advertisement