Category
Sports
Sports 

ఘనంగా ముగిసిన హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024

ఘనంగా ముగిసిన హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్, భారతదేశ సెయిలింగ్ క్యాలెండర్‌లో ల్యాండ్‌మార్క్ ఈవెంట్ 07 జూలై 2024న గ్రాండ్ ముగింపు వేడుకతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే, VSM, కమాండెంట్ MCEME, కల్నల్ కమాండెంట్ కార్ప్స్ ఆఫ్ EME, కమోడోర్ EME సెయిలింగ్ అసోసియేషన్, మరియు ప్రెసిడెంట్ లేజర్ క్లాస్...
Read More...
National  International  Sports 

విమానంలో ట్రోఫీతో ఆట‌గాళ్ల సెల‌బ్రేష‌న్స్ ...వీడియోను పంచుకున్న బీసీసీఐ

విమానంలో ట్రోఫీతో ఆట‌గాళ్ల సెల‌బ్రేష‌న్స్ ...వీడియోను పంచుకున్న బీసీసీఐ వీడియోలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫ‌న్నీ ఎక్స్‌ప్రెష‌న్ హైలైట్‌ ఈ ఆనందం మాటల్లో చెప్ప‌లేను" అంటూ సిరాజ్
Read More...
Telangana  National  International  Sports 

ఘనంగా ప్రారంభమైన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024

ఘనంగా  ప్రారంభమైన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024 భారతదేశ సెయిలింగ్ క్యాలెండర్‌లో ల్యాండ్‌మార్క్ ఈవెంట్ అయిన 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్  2024 ఈరోజు ఘనంగా  ప్రారంభించబడింది. ప్రారంభ వేడుకలో లెఫ్టినెంట్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే VSM, కమాండెంట్ MCEME, కల్నల్ కమాండెంట్ కార్ప్స్ ఆఫ్ EME, కమోడోర్ EME సెయిలింగ్ అసోసియేషన్ మరియు ప్రెసిడెంట్ లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్...
Read More...
Sports 

టీ20 క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన జడేజా 

టీ20 క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన జడేజా        టీమిండియా ఫ్యాన్స్ కు షాకులమ మీద షాకులు తగులుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే క్రికెట్ స్టార్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆ షాక్ నుంచి కోలుకోక ముందే ఇప్పుడు మరో ఆల్ రౌండర్ అయిన జడేజా కూడా తన రిటైర్ మెంట్ను ప్రకటించాడు.  సౌతాఫ్రికాతో...
Read More...
Sports 

టీమిండియాపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ

టీమిండియాపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ       టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా దుమ్ము లేపింది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఇండియా గెలిచింది. అయితే ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ వీడియోను విడుదల చేశారు.  ఇందులో ఆయన మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌...
Read More...
Sports 

కోహ్లీని రీప్లేస్ చేయగలిగేది అతనే

కోహ్లీని రీప్లేస్ చేయగలిగేది అతనే       విరాట్ కోహ్లీ ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పట్లో సచిన్ టెండూట్కర్ రిటైర్ మెంట్ ప్రకటించిన తర్వాత.. అతని వారసుడిగా గుర్తింపు పొందాడు విరాట్ కోహ్లీ. సచిన్ కంటే వేగంగా సెంచరీలు చేస్తూ సచిన్ కు తగ్గ క్రికెటర్ అనిపించుకున్నాడు. అలాంటి విరాట్.. ఇప్పుడు టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు.  నిన్న...
Read More...
Sports 

టీమిండియాపై ఆసిస్ కెప్టెన్ అనుచిత వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ఆగ్రహం

టీమిండియాపై ఆసిస్ కెప్టెన్ అనుచిత వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ఆగ్రహం    ఆసిస్ జట్టు అహంకార పూరిత మాటలను మాత్రం వదలట్లేదు. ఇప్పటికే పలుమార్లు ఇండియా మీద ఇలాంటి కామెంట్లు చేసింది ఆసిస్ టీమ్. ఇప్పుడు తాజాగా ఆసిస్ టీమ్ కెప్టెన్ మిచెల్ మార్ష్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా తమ కంటే అన్ని విధాలుగా చిన్న జట్టు అయిన ఆఫ్గనిస్తాన్ తో ఆసిస్ జట్టు ఘోరాతి...
Read More...
Sports 

రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు

రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించాడనే ఆరోపణలతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఆయనను సస్పెండ్ చేసింది.
Read More...
Sports 

వరల్డ్ కప్ సూపర్-8.. ఆసీస్‌పై ఆఫ్ఘాన్ ఘన విజయం

వరల్డ్ కప్ సూపర్-8.. ఆసీస్‌పై ఆఫ్ఘాన్ ఘన విజయం గ్రూప్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆఫ్ఘాన్ సూపర్ 8లో ఆసీస్‌పై 21పరుగుల తేడాతో గెలుపు
Read More...
Sports 

టీ20ల్లో గెలవాలంటే 50, 100లు అక్కర్లేదు: రోహిత్ శర్మ

టీ20ల్లో గెలవాలంటే 50, 100లు అక్కర్లేదు: రోహిత్ శర్మ బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా సూపర్-8లో వరుసగా రెండో మ్యాచ్‌లో గెలుపు  సెమీస్ దిశగా పరుగులు
Read More...
Sports 

రేపు ఆఫ్టనిస్తాన్ తో మ్యాచ్.. కలిసిరాని పిచ్..

రేపు ఆఫ్టనిస్తాన్ తో మ్యాచ్.. కలిసిరాని పిచ్..    టీ20 వరల్డ్ కప్ లో అదరగొడుతున్న టీమ్ ఇండియా.. ఇప్పటికే లీగ్ దశలోని అన్ని మ్యాచ్ లలోనూ గెలిచింది. దాంతో ఇప్పుడు సూపర్-8 మ్యాచ్ లలోకి అడుగు పెట్టింది. అయితే సూపర్-8 మ్యాచ్ లో కోసం ఇప్పటికే బార్బడోస్ చేరుకుంది టీమిండియా టీమ్. ఇక సూపర్-8 లోమొదటి మ్యాచ్ ఆఫ్గనిస్తాన్ తో జూన్ 20న జరగనుంది....
Read More...
Sports 

అర్థనగ్నంగా వాలీబాల్ ఆడిన టీమ్ ఇండియా ఆటగాళ్లు

అర్థనగ్నంగా వాలీబాల్ ఆడిన టీమ్ ఇండియా ఆటగాళ్లు టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే వరుసగా గ్రూప్ స్టేజ్ మ్యాచుల్లో విజయం సాధించింది. దాంతో మన టీమ్ తదుపరి దశ అంటే సూపర్-8 కు చేరుకుంది. సూపర్-8 మ్యాచ్ ల కోసం బార్బడోస్ కు చేరుకుంది. ఇక్కడ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో ఆడేందుకు రెడీ అవుతోంది మన టీమ్ ఇండియా. కాగా...
Read More...