Category
Telangana
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... చింతపల్లిలో ఘనంగా గణపతి ఉత్సవాలు - శ్రీ రాజ రాజేశ్వర దేవాలయంలో గణనాథుని విగ్రహ ప్రతిష్ట
Published On
By Desk
విశ్వంభర, చింతపల్లి :దేవతా మూర్తిలందరిలో మొదటి పూజలు అందుకొనే విఘ్నాలు తొలగించే లంబోదరుడి పండుగకు సర్వం సిద్ధం చేసుకొని ప్రతి ఏటా భాద్రపద మాసంలో వినాయక చవితి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూంది. అందులో భాగంగా శనివారం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ రాజ రాజేశ్వర దేవాలయ ప్రాంగణంలో...
Read More... మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరవరణాన్ని కాపాడుదాం-: ఎస్సై జగన్
Published On
By Desk
విశ్వంభర, నారాయణపూర్ : నారాయణపూర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో కస్తూరి ఫౌండేషన్ సౌజన్యంతో మట్టి విగ్రహాలని ఎస్ఐ జగన్ చేతుల మీదగా పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముందుగా కస్తూరి ఫౌండేషన్ ను సేవలను అభినందించి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాల వలన నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు.అందుకే ప్రతి ఒక్కరు...
Read More... V3 న్యూస్ ఛానల్ లో ఘనంగా వినాయక చవితి
Published On
By Desk
విశ్వంభర, హైద్రాబాద్ : వినాయకచవితి పండుగను పురస్కరించుకొని చైతన్యపురిలోని V3 న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. V3 న్యూస్ ఛానల్ , విశ్వంభర తెలుగు దిన పత్రిక ల అధినేత డా. కాచం సత్యనారాయణ గణపతి కి ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కాసం ఏకసాయి ,...
Read More... TPCC అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
Published On
By Desk
విశ్వంభర, హైద్రాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమించబడ్డారు. తెలంగాణ 4వ టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ గా కూడా పని చేసారు. Nsui నుంచి పార్టీ ఆర్గనైజేషన్...
Read More... తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత
Published On
By Desk
కొంత కాలంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు భువనగిరిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు
Read More... ప్రముఖ సినీ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత
Published On
By Desk
విశ్వంభర, హైద్రాబాద్ : ప్రముఖ సినీ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ (76) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వడ్డేపల్లి కృష్ణ కవి, సినీ గేయ రచయిత, లతితగీతాల రచయితగా రాణించారు. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ గీతంతో వడ్డేపల్లి కృష్ణ ప్రఖ్యాతిగాంచారు. ఆయన...
Read More... స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ జాబితా, పోలింగ్ బూత్ల ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. రానున్న నాలుగైదు...
Read More... గవర్నర్ సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు: హైకోర్టు
Published On
By Desk
విశ్వంభర, చెన్నై : ముడా స్కాం కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్య పై విచారణకు ఆదేశించడంలో గవర్నర్ సొంత నిర్ణయం తీసుకోవచ్చని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది.దీంతో గవర్నర్ మంత్రివర్గం అభీష్టానికి లోబడి ఉండరని పేర్కొంది. మంత్రివర్గ అనుమతి లేకుండా గవర్నర్ తన పై విచారణకు ఆదేశించలేరని సీఎం కోర్టును ఆశ్రయించారు. సీఎం పై విచారణకు...
Read More... సంఘటితమై సమస్యలు పరిష్కరించుకుందాం -
Published On
By Desk
పెండింగ్ లో ఉన్న డిఏ లు వెంటనే విడుదల చేయాలి: టీఎన్జీవో అధ్యక్షుడు జగదీశ్వర్.
Read More... రైతు బజార్ ను పరిశిలించిన ట్రైనీ కలెక్టర్
Published On
By Desk
విశ్వంభర, వికారాబాద్ : రైతు బజార్ వెనక భాగాన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు నడుస్తున్న కారణంగా కూరగాయలు అమ్ముకునే రైతులకు రైతు బజార్ లోపల స్థలం లేకపోవడంతో రోడ్డు మీదకు వచ్చి కూరగాయలు అమ్ముకుంటున్నారు. దీనివల్ల కూరగాయలు అమ్మే వారికి, కొనుగోలు చేసే వారికి, అటుగా వెళ్లే వాహనదారులకు అనేక ఇబ్బందులు అవుతున్నాయని వికారాబాద్ మున్సిపల్...
Read More... బిగ్ బ్రేకింగ్ - కవితకు బెయిల్
Published On
By Desk
విశ్వంభర, న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. మార్చి 16 నుంచి తిహార్ జైలులో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసింది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీశ్రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమెకు ఘన స్వాగతం పలకనున్నారు.
Read More... బుల్లెట్ల వర్షం కురిపించండి
Published On
By Desk
విశ్వంభర, హైద్రాబాద్ : కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. కానీ ఆ స్కూల్ కూల్చకండంటూ అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. పేదలకు ఉచిత విద్యనందించేందుకు 12 బిల్డింగ్లు నిర్మించామని వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని గతంలో...
Read More...