Category
Telangana
Telangana 

అన్నపూర్ణ కాలనీలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

అన్నపూర్ణ కాలనీలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం విశ్వంభర, మేడిపల్లి: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు మాట్లాడుతూ అన్నపూర్ణ కాలనీలో ప్రతి ఏటా శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహించుకుంటామని, ఆ...
Read More...
Telangana 

శ్రీ సీతారామాంజనేయ ఆలయ నిర్మాణానికి రూ. 1,00,116/- విరాళం

శ్రీ సీతారామాంజనేయ ఆలయ నిర్మాణానికి రూ. 1,00,116/-  విరాళం 15వ డివిజన్ ఇంచార్జ్ సిగురు రేణుకా రవికుమార్
Read More...
Telangana 

శ్రీ సాయి ఎంక్లేవ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

శ్రీ సాయి ఎంక్లేవ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు విశ్వంభర, బోడుప్పల్: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ శ్రీ సాయి ఎన్క్లేవ్ కాలనీలో కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాములను అత్యంత సుందరంగా అలంకరించి ముత్యాల తలంబ్రాలతో శ్రీవారి కల్యాణం జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ అజయ్...
Read More...
Telangana 

అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు టెలిఫోన్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణం
Read More...
Telangana 

కొత్తపేటలోని  BJR భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి

కొత్తపేటలోని  BJR భవన్ లో బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి విశ్వంభర, ఎల్బీనగర్: మాజీ భారత ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధులు, దళితుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతిని పురస్కరించుకొని  కొత్తపేటలోని  బిజె ఆర్ భవన్ లో  గల విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మహేశ్వరం నియోజకవర్గం బి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ,...
Read More...
Telangana 

యోగా టీమ్ కు రక్తదాన శిబిరం ఆహ్వానం 

యోగా టీమ్ కు రక్తదాన శిబిరం ఆహ్వానం  విశ్వంభర, బిఎన్ రెడ్డి నగర్:  మహాత్మ జ్యోతిరావు పూలే 198వ  జయంతి సందర్భంగా సెల్ఫ్  ఫైనాన్స్ పార్కు యోగా టీం  అందరికీ  మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరానికి స్వాగతం పలుకుతూ మీ యొక్క ఆశీర్వాదంతో మీరు అందరూ వచ్చి రక్తదానం  చేసి ప్రాణదాతలుగా నిలవాలని  ప్రతి ఒక్కరిని పేరుపేరునా
Read More...
Telangana 

 సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ అధ్యక్షుడికు కరపత్రం అందజేత

 సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ అధ్యక్షుడికు కరపత్రం అందజేత ఏప్రిల్ 10 న జరగబోయే రక్తదాన శిబిరానికి ఆహ్వానం 
Read More...
Telangana 

విత్తనం రైతు హక్కు.. కాపాడే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రైతు కమిషన్ సూచన.

విత్తనం రైతు హక్కు.. కాపాడే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రైతు కమిషన్ సూచన. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి లేక రూపంలో ఇచ్చిన రైతు కమిషన్.  విత్తనం, వ్యవసాయ మార్కెట్ చట్టాల్లో వెంటనే సవరణలు చేయాలని ప్రతిపాదన.  ములుగు ఘటన రిపీట్ కాకుండా చూడాలన్న కమిషన్. 
Read More...
Telangana 

విద్యా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

విద్యా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష విశ్వంభర , హైదరాబాద్ : బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యా కమిషన్, విద్యా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సమావేశం లో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్( FDR) జనరల్ సెక్రటరీ, మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు . ఈ సందర్భముగా పాఠశాల విద్యా వ్యవస్థలో లోపాలు, తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చిస్తున్నారు .
Read More...
Telangana 

దిల్ సుఖ్ నగర్ లో భారీగా ట్రాఫిక్ జామ్

దిల్ సుఖ్ నగర్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్సు 
Read More...
Telangana 

మానవసేవయే.. మాధవసేవ -  చండూరు సిఐ ఆదిరెడ్డి 

మానవసేవయే.. మాధవసేవ -  చండూరు సిఐ ఆదిరెడ్డి  ఆర్థికంగా ఉన్నవారు నిరుపేదలను ఆదుకోండి. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ
Read More...
Telangana 

జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు

జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు బీసీలకు 42 శాతం వాటాపై  కార్యక్రమంలో కత్తుల సుదర్శన్ రావు
Read More...