మహనీయులకు నివాళులు -  గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు

 మహనీయులకు నివాళులు -  గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు

విశ్వంభర, హైద్రాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు నేత ఆధ్వర్యంలో పద్మశాలి నాయకులు  నల్ల నరసింహులు, లాల్ బహుదూర్ శాస్త్రి , మాత్మ గాంధీ లకు  జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి చేసిన సేవలను కొనియాడారు. WhatsApp Image 2024-10-02 at 13.15.03

Tags: