#
YS Sharmila

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు *విశ్వంభర ఆమనగల్లు జూలై 8: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు ఆమనగల్లు కడ్తాల్ మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యర్యంలో ఆమనగల్  కూడలి (చౌరస్తా )  ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి  పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పిసిసి కార్యవర్గ సభ్యులు...
Read More...

ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి.

ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. విశ్వంభర కూకట్ పల్లి ప్రతినిధి జూలై 8 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కూకట్ పల్లి, కే.పి.హెచ్.బి కాలనీలోని టెంపుల్ బస్ స్టాప్ లో కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి, వైయస్సార్ అభిమాన సంఘం...
Read More...
Andhra Pradesh 

‘అది క్షమించరాని నేరం..’ రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణంపై ష‌ర్మిల స్పందన ఇదే..!

‘అది క్షమించరాని నేరం..’ రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణంపై ష‌ర్మిల స్పందన ఇదే..! ప్రజా ధనం ఖర్చుపెట్టి ఉంటే క్షమించరాని నేరమని వ్యాఖ్య సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ 
Read More...
Andhra Pradesh 

వైఎస్సార్ విగ్రహాలపై అల్లరిమూకల వికృతదాడులు దారుణం: షర్మిల

వైఎస్సార్ విగ్రహాలపై అల్లరిమూకల వికృతదాడులు దారుణం: షర్మిల కొందరు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ కండువాలు కప్పడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ తనయ, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Read More...
Andhra Pradesh 

షర్మిల పార్టీ ఫండ్ నొక్కేసింది.. వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు..!

షర్మిల పార్టీ ఫండ్ నొక్కేసింది.. వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు..! ఏపీ కాంగ్రెస్ లో గొడవలు మొదలయ్యాయి. అప్పుడే షర్మిల మీద తిరుగుబాటు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా షర్మిల మీద ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. ఇన్నిరోజులు రాహుల్ గాంధీమీదున్న అభిమానంతో షర్మిలను ఏమీ అనలేకపోయామని.. కానీ షర్మిల మాత్రం కక్షపూరిత చర్యల కోసమే కాంగ్రెస్ లోకి వచ్చిందని మండిపడ్డారు.
Read More...
Andhra Pradesh 

‘ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం..’ వైఎస్ షర్మిల ట్వీట్

‘ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం..’ వైఎస్ షర్మిల ట్వీట్ ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. తన అధికారిక ఎక్స్‌ (X) ఖాతాలో ఆమె బుధవారం ఓ పోస్ట్ చేశారు.
Read More...

YS Sharmila: అంతిమంగా న్యాయం వైపే విజయం: షర్మిల

YS Sharmila: అంతిమంగా న్యాయం వైపే విజయం: షర్మిల షర్మిలకు ఊరటనిస్తూ కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు ఆంధప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కోర్టు స్టే విధించడాన్ని స్వాగతించారు. 
Read More...

Advertisement