#
Sonia Gandhi
Telangana  National 

టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ...!

టీపీసీసీ చీఫ్ గా  మహేష్ కుమార్ గౌడ్ ...! తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సీఎం  పదవి రెడ్డి సామాజిక వర్గానికి, డిప్యూటీ సీఎంగా ఎస్సీకి అవకాశం కల్పించారు.దీంతో పీసీసీ అధ్యక్షుడి పదవిని బీసీకి ఇవ్వాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read More...
Telangana 

తెలంగాణతో సోనియాది పేగుబంధం: రేవంత్ రెడ్డి

తెలంగాణతో సోనియాది పేగుబంధం: రేవంత్ రెడ్డి తెలంగాణతో సోనియాది పేగుబంధం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు.
Read More...
Telangana 

సోనియాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు?

సోనియాగాంధీ తెలంగాణ పర్యటన రద్దు? సీఎం రేవంత్ రెడ్డికి వెళ్లి సోనియాగాంధీని తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానించారు.  అయితే తాజా సమాచారం ప్రకారం సోనియాగాంధీ తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Read More...
International 

ఎట్టకేలకు వీడిన సస్పెన్స్...తెలంగాణకు సోనియా రాక పై కీలక అప్ డేట్స్…

ఎట్టకేలకు వీడిన సస్పెన్స్...తెలంగాణకు సోనియా రాక పై కీలక అప్ డేట్స్… విశ్వంభర, ఢిల్లీ : ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి... ఇవాళ ప్రత్యేకంగా సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ధి ఉత్సవాలకు రావాలని సోనియాగాంధీని ఆయన కోరారు. దీంతో పాటుగా ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ పరిస్ధితులు, ఇటీవల ముగిసిన...
Read More...
Telangana  National 

ఢిల్లీకి సీఎం రేవంత్.. సోనియా హాజరుపై సస్పెన్స్!

ఢిల్లీకి సీఎం రేవంత్.. సోనియా హాజరుపై సస్పెన్స్! తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి వేడుకలు కావడంతో దీన్ని సర్కార్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్య అతిథిగా సోనియాను రప్పించడానికి పీసీసీ కసరత్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఏఐసీసీ నేతలతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సాయంత్రం ఆమెను ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్లనున్నారు. చాలా...
Read More...
National 

ఆ స్థానాన్ని వారు కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారు: ప్రధాని మోడీ

ఆ స్థానాన్ని వారు కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారు: ప్రధాని మోడీ ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. రాయ్‌బ‌రేలి స్ధానాన్ని సోనియా గాంధీ తమ కుటుంబ ఆస్తిగా భావిస్తున్నార‌ని మండిప‌డ్డారు. జంషెడ్‌పూర్‌లో ఇవాళ (ఆదివారం) ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు.
Read More...

Advertisement