#
SocialJustice
Telangana 

మొత్తం బడ్జెట్ వెతికిన ఉద్యోగుల సంక్షేమం కనబడలేదు

మొత్తం బడ్జెట్ వెతికిన ఉద్యోగుల సంక్షేమం కనబడలేదు రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జట్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను నిరాశ పరిచింది: ఉద్యోగ సంఘాల మాజీ జేఏసీ చైర్మన్ దేవి ప్రసాద్.   
Read More...
Telangana 

రుణమాఫీ వల్ల రైతుల్లో సంతోషం

రుణమాఫీ వల్ల రైతుల్లో సంతోషం విశ్వంభర భూపాలపల్లి జూలై 25 : - ఋణ మాఫీ వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని  భూపాలపల్లి జిల్లా  వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్ తెలిపారు. గురువారం ఘనపురం మండలం మైలారం గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్, జిల్లా ఉద్యాన వన  అధికారి సంజీవరావు  రుణమాఫీ పొందిన రైతులతో...
Read More...
Telangana 

భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12000

భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ. 12000 విశ్వంబర : - బడ్జెట్ 2024లో తెలంగాణ రైతులకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు భట్టి విక్రమార్క....
Read More...
Telangana 

రాష్ట్ర బడ్జెట్ జనరంజక బడ్జెట్,అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు

రాష్ట్ర బడ్జెట్ జనరంజక బడ్జెట్,అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
Read More...
Telangana 

అక్రమ అరెస్టులతో నిరుద్యోగుల ఉద్యమాన్ని ఆపలేరు

అక్రమ అరెస్టులతో నిరుద్యోగుల ఉద్యమాన్ని ఆపలేరు ...రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి...బిజెపి, బిజెవైఎం నాయకుల అరెస్టులు సిగ్గుచేటు...బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు... బిజెపి మండల అధ్యక్షులు శివర్ల రమేష్
Read More...
Telangana 

అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసిన PDSU విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి!

అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసిన PDSU విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి! విశ్వంభర ,జూలై 24 : - బడ్జెట్ లో విద్యా రంగానికి 30% నిధుల్ని కేటాయించాలని, అన్ని యూనివర్సిటీ లకు వీసీ లను నియమాకం చేయాలని, అన్ని రకాల పెండింగ్ బకాయులను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్స్ పై ఈ రోజు PDSU రాష్ట్ర కమిటీ  అసెంబ్లీ ముట్టడి కి పిలుపు నిచ్చింది. అసెంబ్లీ నడుస్తుండగానే,...
Read More...
Telangana 

తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సమస్యల 26న ఛలో అసెంబ్లీ

తెలంగాణ  భవన నిర్మాణ కార్మికుల సమస్యల 26న ఛలో అసెంబ్లీ విశ్వంభర న్యూస్ డిండి 24.07.2024  : - డిండి మండల కేంద్రంలో బుధవారం నాడు భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై  26 తారీకు న చలో  ఇంద్ర పార్క్ ధర్నా  కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ,ఏ ఐ టీ యూ సీ జిల్లా ప్రధాన కార్యదర్శి  నూనె వెంకటేశ్వర్లు  డిండి మండల సమావేశంలో కార్మికులకు...
Read More...
Telangana  National 

ఆగస్టు 9న జరిగే ఢిల్లీలో మాదిగల మహాధర్నా ను విజయవంతం చేయాలి.

ఆగస్టు 9న జరిగే ఢిల్లీలో మాదిగల మహాధర్నా ను విజయవంతం చేయాలి. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బొట్ల శంకర్ మాదిగ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురెళ్ళ రమేష్ మాదిగ పిలుపు   
Read More...

వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కలిపించాలి

వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కలిపించాలి విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 24 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామంలో వికలాంగుల పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ లోడి ధనంజయ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని , మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని...
Read More...
Telangana 

గిరిజనుల సమస్యల పై ప్రభుత్వం తో పోరాటం చేయాలి

గిరిజనుల సమస్యల పై ప్రభుత్వం తో పోరాటం చేయాలి విశ్వంభర, కడ్తాల్, జూలై 23 : - తెలంగాణలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్య క్షుడు ఆంగోత్ రాంబాబునాయక్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, వచ్చే నెల 9న హైదరాబా ద్ లో 'సేవాలాల్ సేన రాష్ట్ర...
Read More...
Telangana 

ఏఐటీయూసీ పోరాట ఫలితమే హాస్పిటల్ కార్మికులకు వరం

ఏఐటీయూసీ పోరాట ఫలితమే హాస్పిటల్ కార్మికులకు వరం విశ్వంభర దేవరకొండ జులై 23 : - దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ కార్మికుల వేతనాలు పెరగడం ఏఐటీయూసీ కృషి ఫలితమే. ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి అన్నారు.  ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం...
Read More...
Telangana 

అర్హులకు రైతు రుణ మాఫీ

అర్హులకు రైతు రుణ మాఫీ విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగని రైతుల సమస్యను పరిష్కరించి అర్హులకు రుణమాఫీ చేసేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.  మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో రైతు రుణ మాఫీపై జిల్లా వ్యవసాయ అధికారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ...
Read More...

Advertisement