#
Sanitation
Telangana 

తొట్లలో నిలువ ఉంచిన నీళ్లు తొలగించండి- ఆమనగల్లు పురపాలక సంఘం

తొట్లలో నిలువ ఉంచిన నీళ్లు తొలగించండి- ఆమనగల్లు పురపాలక సంఘం విశ్వాంబర, ఆమనగల్లు, జూలై 26 : - ఆమనగల్లు మున్సిపాలిటీ కమీషనర్ వసంత ఫ్రైడే డ్రై డే లో భాగంగా సాకిబండతండా లో పర్యటించారు. తండ ప్రజలు సీజనల్ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు నీటి తొట్టెల్లో నిల్వ ఉంచిన నీటిని సిబ్బందిచే తొలగించారు. వానాకాలంలో దోమలు ప్రభలకుండ బ్లీచింగ్ పౌడర్ వాడాలని తెలిపారు...
Read More...
Telangana 

దోమల నివారణకు వారంవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం

దోమల నివారణకు వారంవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 26 : - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం తిమ్మాపూరం గ్రామంలో శుక్రవారం రోజు గ్రామ ప్రత్యేక అధికారి ఐబీ డిఈ సునీల్ ప్రసాద్ ఆధ్వర్యంలో వారంవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా కాలనీలలో కలియ తిరుగుతూ దోమల నివారణ కార్యక్రమo నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం...
Read More...
Telangana 

-వ్యక్తిగత పరిశుభ్రత..పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు

-వ్యక్తిగత పరిశుభ్రత..పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని భూపాలపల్లి జిల్లా  మొగుళ్లపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామంలో డాక్టర్ పోరండ్ల నాగరాణి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బందితో...
Read More...

Advertisement