#
RTC MD Sajjanar announcement
Telangana 

తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయా.. ఇదిగో క్లారిటీ..!

తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయా.. ఇదిగో క్లారిటీ..!    రెండు రోజులుగా తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఛార్టీలు పెరిగాయని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తాజాగా ఆర్టీసీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి ఛార్జీలు పెంచలేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ న్యూస్ ను నమ్మొద్దంటూ తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.   హైవేలపై టోల్ చార్జీలను అంతే...
Read More...
Telangana 

త్వరలో 3వేల ఉద్యోగాలు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన

త్వరలో 3వేల ఉద్యోగాలు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ జాతీయ జెండాను ఎగురవేశారు.
Read More...

Advertisement