#
ramojirao death
Telangana 

రామోజీరావు ముందుచూపు.. సిద్ధంగా స్మారక కట్టడం

రామోజీరావు ముందుచూపు.. సిద్ధంగా స్మారక కట్టడం ఇదిలా ఉండగా రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. ఫిలింసిటీలోని విశాలమైన ప్రాంతంలో స్మృతి వనం పేరుతో స్మారక కట్టడాన్ని నిర్మింపజేశారు. ఈ కట్టడం వద్దే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
Read More...
Telangana 

రామోజీరావు ఆశయాలు, ఆలోచనలు స్ఫూర్తిదాయకం: కేటీఆర్

రామోజీరావు ఆశయాలు, ఆలోచనలు స్ఫూర్తిదాయకం: కేటీఆర్ రామోజీరావు ఆశయాలు, ఆలోచనలు స్ఫూర్తిదాయకమని మాజీమంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఫిలింసిటీలో రామోజీరావు భౌతిక కాయానికి పూలువేసి నివాళులర్పించారు.
Read More...
Telangana  Movies 

రేపు సినిమా షూటింగ్‌లకు సెలవు

రేపు సినిమా షూటింగ్‌లకు సెలవు రామోజీరావు మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ మేరకు సినీవర్గాలు కీలక ప్రకటన చేశాయి.  రామోజీరావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ రేపు(ఆదివారం) సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించినట్లు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వెల్లడించారు. 
Read More...
Telangana  Movies 

నీచ రాజకీయాలతో రామోజీరావుకు ఎన్నో అవమానాలు: నటుడు రాజేంద్రప్రసాద్

నీచ రాజకీయాలతో రామోజీరావుకు ఎన్నో అవమానాలు: నటుడు రాజేంద్రప్రసాద్ నీచ రాజకీయాలతో రామోజీరావు ఎన్నో అవమానాలు అనుభవించారని టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈనాడు అధినేత రామోజీరావు కన్నుమూయగా ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
Read More...
Telangana  Andhra Pradesh 

రామోజీ మృతిపట్ల జగన్, కేటీఆర్ సంతాపం..!

రామోజీ మృతిపట్ల జగన్, కేటీఆర్ సంతాపం..! మీడియా దిగ్గజం, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత అయిన రామోజీరావు కొద్ది సేపటి క్రితమే అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన శనివారం తెల్లవారుజామున మరణించారు. ఈ క్రమంలోనే ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా నివాలి అర్పిస్తున్నారు.  ఇందులో భాగంగా సీఎం జగన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు....
Read More...
Telangana 

రామోజీ అంటే క్రమశిక్షణ, నిబద్దతఃవెంకయ్య నాయుడు

రామోజీ అంటే క్రమశిక్షణ, నిబద్దతఃవెంకయ్య నాయుడు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కొన్ని గంటల క్రితమే కన్నుమూశారు. పచ్చళ్లు అమ్ముకునే స్థాయి నుంచి మీడియా మొఘల్ దాకా ఎదిగారు ఆయన. అనేక రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించి.. తనకు సక్సెస్ తప్ప ఇంకోటి తెలియదన్నట్టు ఎదిగారు. అంతటి ఘనుడు.. అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.  దాంతో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నరు....
Read More...
Telangana  National 

రామోజీరావు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది: ప్రధాని మోడీ 

రామోజీరావు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది: ప్రధాని మోడీ  రామోజీ రావు మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. రామోజీ రావు మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆయన భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని తెలిపారు.
Read More...
Telangana  Andhra Pradesh 

రామోజీరావు అస్తమయం.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

రామోజీరావు అస్తమయం.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్ ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.
Read More...

రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది: సీఎం రేవంత్‌రెడ్డి

రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది: సీఎం రేవంత్‌రెడ్డి తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేస్తూ..తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి రామోజీరావు విలువలు జోడించారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ వారి...
Read More...
Telangana  Andhra Pradesh 

ఎవరికీ తలవంచని మేరు పర్వతం రామోజీరావు

ఎవరికీ తలవంచని మేరు పర్వతం రామోజీరావు ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతితో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.
Read More...
Telangana  Andhra Pradesh 

ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు కన్నుమూత

ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు కన్నుమూత ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు(88) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 4.50గంటలకు తుదిశ్వాస విడిచారు.
Read More...

Advertisement