#
PublicSafety
Telangana 

ప్రమాదాలకు నిలయంగా మారిన చటన్ పల్లి రైల్వే గేట్ రోడ్డు

ప్రమాదాలకు నిలయంగా మారిన చటన్ పల్లి రైల్వే గేట్ రోడ్డు నిర్మాణం మరమత్తులు పూర్తి చేయాలని వాహనదారులు విజ్ఞప్తి
Read More...
Telangana 

అత్యవసర సేవల భద్రతకు వోల్టా, టెన్ సంయుక్త భాగస్వామ్యం

అత్యవసర సేవల భద్రతకు వోల్టా, టెన్ సంయుక్త భాగస్వామ్యం విశ్వంభర-బషీర్ బాగ్ : - హైదరాబాద్ ఆధారిత రైడ్-హెయిలింగ్ యాప్ వోల్టా, టోటల్ ఎమర్జెన్సీ నెట్‌వర్క్ (టెన్)తో సంయుక్త భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అత్యవసర సేవలు అందించడంలో వినూత్న ప్రణాళికలతో వోల్టా వినియోగదారులకు మరింత భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నామని వోల్టా వ్యవస్థాపకుడు శశికాంత్ కనపర్తి తెలిపారు.డ్రైవర్లకు ఎలాంటి కమీషన్ లేకుండా (జిరో కమీషన్)...
Read More...
Telangana 

ఎన్కౌంటర్లో భూపాలపల్లికి చెందిన మావోయిస్టు మృతి.

ఎన్కౌంటర్లో భూపాలపల్లికి చెందిన మావోయిస్టు మృతి.      విశ్వంభర భూపాలపల్లి జూలై 25  : - భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా సరిహద్దుల్లో గురువారం ఎన్కౌంటర్ జరిగింది. గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన నల్లమారి అశోక్ అలియాస్‌ విజేందర్ మృతి...
Read More...
Telangana 

శాంతిభద్రత పరిరక్షణలో అలసత్వనికి అవకాశం ఇవ్వొద్దు

శాంతిభద్రత పరిరక్షణలో అలసత్వనికి అవకాశం ఇవ్వొద్దు    విశ్వంభర భూపాలపల్లి జూలై 25 :- శాంతి భద్రతల పరిక్షణలో అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా  ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి  జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, SI లతో ఎస్పి  నేర సమీక్షా సమావేశం నిర్వహించి, వివిధ పోలిసు స్టేషన్ లో ఉన్న...
Read More...
Telangana 

కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ.

కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ.       విశ్వంభర భూపాలపల్లి జూలై 24  : -జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో బుధవారం కాటారం డిఎస్పీ రాంమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మొక్కలు నాటారు.అనంతరం పోలీసు సిబ్బందితో ఏర్పాటు చేసిన  సమావేశంలో డిఎస్పీ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. సిబ్బందికి ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం‌ డిఎస్పీ పోలీసు స్టేషన్
Read More...
Telangana 

వర్షాలు, వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి..

వర్షాలు, వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
Read More...
Districts 

అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు

అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు విశ్వంభర భూపాలపల్లి జూలై 20 : - గోదావరి తీర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నందున, అన్ని ప్రాజెక్టుల నుండి నీటి విడుదల జరుగుతున్నదని, గోదావరి నదీ ప్రవాహం పెరుగుతున్నందున కాళేశ్వరం మరియు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.  రైతులు, వ్యవసాయ కూలీలు పొలం పనులకు వెళ్ళరాదని,...
Read More...

Advertisement