#
mlc
Telangana 

ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం 

ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం  ఎమ్మెల్సీగా తీర్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్లన్న.. అలియాస్ నవీన్ కుమార్ ఇవాళ (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు.
Read More...
Telangana 

ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం 

ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం  ‘వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇవాళ(బుధవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు.
Read More...
Telangana 

ఎమ్మెల్సీ ఎన్నికకు వేళాయే.. సిరా గుర్తుపై ఈసీ కీలక నిర్ణయం!

ఎమ్మెల్సీ ఎన్నికకు వేళాయే.. సిరా గుర్తుపై ఈసీ కీలక నిర్ణయం! నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్దమైంది. రేపు ఉదయం 8.00 గంటల నుంచి పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను రెడీ చేశారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే.. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు...
Read More...
Telangana  National 

బీఆర్ఎస్‌లో మిగిలేది కేసీఆర్ కుటుంబమే: తీన్మార్ మల్లన్న

బీఆర్ఎస్‌లో మిగిలేది కేసీఆర్ కుటుంబమే: తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తున్నారు. గెలుపు అవకాశాలు  ఎక్కువగా ఉన్నా.. ఏ మాత్రం ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ప్రచారం చేస్తున్నారు. అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నారు. కమ్యూనిస్టులు ఇప్పటికే మల్లన్నకు మద్దతు పలికారు. ఇవాళ సీపీఎస్ ఉద్యోగులు కూడా మల్లన్న వైపే మొగ్గు చూపారు. కాగా.....
Read More...
Telangana 

గ్రాడ్యువేట్స్‌కి గుడ్ న్యూస్.. ఆ రోజు హాలీ డే

గ్రాడ్యువేట్స్‌కి గుడ్ న్యూస్.. ఆ రోజు హాలీ డే తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 27న సెలవు ప్రకటించింది. 27న ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఉండటంతో ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ పర్సెంట్ పెంచే ఉద్ద్యేశ్యంతో ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ...
Read More...
Telangana  National 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు.. సీపీఎం తీర్మానం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు.. సీపీఎం తీర్మానం తెలంగాణలో 6 నెలలుగా ఎన్నికల వేడి కనిపిస్తోంది. మొదట అసెంబ్లీ ఎన్నికలతో అన్ని పార్టీ ప్రచారాన్ని హోరెత్తించాయి. ఆ తర్వాత 2 నెలలు ఆ వాతవరణం పెద్దగా కనిపించకపోయినా.. వెంటనే పార్లమెంట్ ఎన్నికలతో మళ్లీ ప్రచారం ఊపందుకుంది. పార్లమెంట్ ఎన్నికల పూర్తి కాకముందే ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కూడా నోటిఫికేషన్ వచ్చింది. దీంతో.. రాజకీయ వాతవరణం మరింత...
Read More...

Advertisement