#
MLA Madhavaram Krishna Rao
Telangana 

తోలి ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు

తోలి ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు    తోలి ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, బుధవారం కూకట్ పల్లి రామాలయంలో శ్రీ సీత రామచంద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలతో ఎమ్మెల్యేని ఆశీర్వచనం చేసి, సన్మానించారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, చైర్మన్ తులసి రావు తదితరులు పాల్గున్నారు....
Read More...
Telangana 

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. 
Read More...
Telangana 

చెట్లు నాటి పర్యావరణాన్ని రక్షించాలని. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

చెట్లు నాటి పర్యావరణాన్ని రక్షించాలని. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు    విశ్వంభర కూకట్ పల్లి జూలై 13 :- కె.పి.హెచ్.బి. 5వ ఫేజ్ పార్కులో జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమానికి శనివారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వన మహోత్సవ్ అనేది ప్రతి సంవత్సరం జూలైలో జరుపుకునే పాన్-ఇండియా చెట్ల పెంపకం పండుగ అని ప్రతి...
Read More...
Telangana 

ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విశ్వంభర కూకట్ పల్లి జూలై 11 :-  కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ మరియు అధికారులతో కలసి డివిజన్ పరిధిలోని జింకలవాడ ప్రభాకర్ రెడ్డి నగర్ బస్తీ సరిహద్దులో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభాకర్ రెడ్డి నగర్...
Read More...

Advertisement