#
Lok Sabha Elections
Telangana 

అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి: భట్టి విక్రమార్క 

అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి: భట్టి విక్రమార్క  ఎన్నికల కోడ్ ముగిసిందని గుర్తుచేస్తూ అధికారులు అభివృద్ధిపై దృష్టిసారించి జవాబుదారీతనంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.
Read More...
National 

మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర విమర్శలు

మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర విమర్శలు   విశ్వంభర, పంజాబ్ : ప్రస్తుత పీఎం నరేంద్ర మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ద్వేషపూరిత, అగౌరవపరిచే ప్రసంగాలు చేయడం ద్వారా మోడీ బహిరంగ ప్రసంగాల గౌరవాన్ని తగ్గించారని ఆరోపించారు. ఈ మేరకు ఏడో దశ ఎన్నికలకు ముందు పంజాబ్ ఓటర్లకు గురువారం ఓ లేఖ రాశారు....
Read More...
National 

ఆరో దశ పోలింగ్.. అందరి దృష్టి ఢిల్లీ పైనే!

ఆరో దశ పోలింగ్.. అందరి దృష్టి ఢిల్లీ పైనే! దేశవ్యాప్తంగా ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఆరు గంటల నుంచే ఓటర్ల క్యూ లైన్‌లో ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 58 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. యూపీలో 14, బెంగాల్‌లో...
Read More...
Telangana 

ముఖాన్ని చూపిస్తేనే ఓటు వేయాలని ఓటర్లకు మాధవీలత హెచ్చరిక.. కేసునమోదు 

ముఖాన్ని చూపిస్తేనే ఓటు వేయాలని ఓటర్లకు మాధవీలత హెచ్చరిక.. కేసునమోదు  బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ వేళ వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళీని పరిశీలించిన మాధవీలత హల్ చల్ చేశారు.
Read More...
Telangana 

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుంది: జగదీశ్ రెడ్డి 

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుంది: జగదీశ్ రెడ్డి  అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుందని, ఐదు నెలల్లో ప్రజల ఆలోచనల్లో పెను మార్పులు వచ్చాయని మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
Read More...
Telangana 

సిటీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. ఎక్కడో తెలుసా…?

సిటీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. ఎక్కడో తెలుసా…? విశ్వంభర, వెబ్ డెస్క్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. అధిక మెజార్టీ సాధించి కేంద్రంలో అధికారం చేపట్టడానికి కాంగ్రెస్ నేతలు ఓటర్లతో మమేకమవుంతున్నారు. ఈ క్రమంలో నిన్న సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభ అనంతరం అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి...
Read More...
Telangana 

గాడిద గుడ్డు వర్సెస్ వంకాయ

గాడిద గుడ్డు వర్సెస్ వంకాయ * తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్న గుడ్డు, కాయ* గాడిద గుడ్డును ఎత్తుకుని తిరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి* వంకాయను పట్టుకుని తిరుగుతున్న బీజేపీ నాయకులు* కొత్త రకం ప్రచారంతో దేశ రాజకీయాలను ఆకర్షించిన తెలంగాణ నేతలు
Read More...

Advertisement