#
Komatireddy
Telangana 

సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు సీఎం కు  ఎమ్మెల్యే కోమటిరెడ్డి వినతి పత్రం అందజేత 

సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు సీఎం కు  ఎమ్మెల్యే కోమటిరెడ్డి వినతి పత్రం అందజేత  హైద్రాబాద్ , విశ్వంభర :- జూబ్లీహిల్స్ లోని  ముఖ్యమంత్రి నివాసంలో  రాజగోపాల్ రెడ్డి , భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి  తో కలిసి ముఖ్యమంత్రికి  వినతి పత్రం అందజేశారు చౌటుప్పల్  బార్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా చౌటుప్పల్ సీనియర్  సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కావడానికి ప్రభుత్వ నియమాలు, మార్గదర్శకాలు అనుకూలంగా...
Read More...
Telangana 

భువనగిరి ఎంపీ గా గెలిచిన ఛామలను అభినందించిన MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

భువనగిరి ఎంపీ గా గెలిచిన ఛామలను అభినందించిన MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విశ్వంభర ,హైదరాబాద్ :  భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ మునుగోడు శాసనసభ్యులు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన భువనగిరి లోక్ సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి.ఈ సందర్భముగా పార్లమెంట్ ఎన్నికలలో ఘన విజయం సాధించి ఎంపిగా గెలుపొందిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని కోమటిరెడ్డి...
Read More...
Telangana 

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసిన భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసిన భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి  విశ్వంభర : భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బంపర్ మెజార్టీతో గెలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిగారిని బంజారహిల్స్ లోని నివాసంలో కలిసారు.తన గెలుపునకు సహకారం అందించినందుకు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చామల ధన్యవాదాలు తెలిపారు....
Read More...
Telangana 

ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్ ఖాళీ: కోమటిరెడ్డి 

ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్ ఖాళీ: కోమటిరెడ్డి  లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్‌ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read More...

Advertisement