#
GRADUATE
Telangana  International 

కుమారుని స్నాతకోత్సవానికి హాజరైన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

 కుమారుని స్నాతకోత్సవానికి హాజరైన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విశ్వంభర, సూర్యాపేట : యూకే(UK) లోని వార్విక్ యూనివర్సిటీ నుండి పట్టభద్రుడైన తన తనయుడు వేమన్ రెడ్డి గ్రాడ్యుయేషన్ స్నాతకోత్సవానికి కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి హాజరయ్యారు .ఈ సందర్భముగా తనయుడు వేమన్ రెడ్డి గ్రాడ్యుయేషన్ ఘనత పట్ల  జగదీష్ రెడ్డి  సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు, తనయుడు...
Read More...
Telangana 

సోషల్ మీడియాలో మాపై దుష్ప్రచారం: కేటీఆర్

సోషల్ మీడియాలో మాపై దుష్ప్రచారం: కేటీఆర్ ఇవాళ(సోమవారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ దుయ్యబట్టారు.
Read More...

Advertisement