#
Government
Telangana 

విద్యారంగాని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..

విద్యారంగాని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పెండింగ్లో 8 వేయిల కోట్ల  ఉన్న స్కాలర్షిప్ ఫిజు రియంబర్స్మెంట్  వెంటనే విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం సిగ్గు చేటు. భారతీయ విద్యార్థి మోర్చ  ఆధ్వర్యంలో బడ్జెట్ పాత్రలను దహనం చేయడం జరిగింది. భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవియం. విఠల్ 
Read More...
Telangana 

ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశం

ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశం 25 జూలై 2024 విశ్వంభర మెట్పల్లి : -  మెట్పల్లి పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్  అధ్యక్షతన బిజెపి పార్టీ ఆఫీసులో బిజెపి జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ చిట్నేని రాఘవేంద్రరావు గారు రావడం జరిగింది రఘుఅన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే,ఎంపీ ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడ్డ...
Read More...

జులై 15 నుంచి దశలవారీగా రుణమాఫీ... ప్రభుత్వం కసరత్తు 

జులై 15 నుంచి దశలవారీగా రుణమాఫీ... ప్రభుత్వం కసరత్తు  రైతు రుణమాఫీపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. రుణమాఫీ చెల్లింపును జులై 15 నుంచి ఆగస్టు 15 వరకూ దశల వారీగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Read More...
Telangana 

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల కోడ్‌ ముగియడంతో దరఖాస్తుల పరిశీలనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారలకు సూచించారు.
Read More...
Andhra Pradesh 

మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలి: చంద్రబాబు

మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలి: చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతోన్న మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
Read More...

Advertisement