#
Former Minister Guntakandla Jagadish Reddy
Telangana  International 

కుమారుని స్నాతకోత్సవానికి హాజరైన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

 కుమారుని స్నాతకోత్సవానికి హాజరైన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విశ్వంభర, సూర్యాపేట : యూకే(UK) లోని వార్విక్ యూనివర్సిటీ నుండి పట్టభద్రుడైన తన తనయుడు వేమన్ రెడ్డి గ్రాడ్యుయేషన్ స్నాతకోత్సవానికి కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి హాజరయ్యారు .ఈ సందర్భముగా తనయుడు వేమన్ రెడ్డి గ్రాడ్యుయేషన్ ఘనత పట్ల  జగదీష్ రెడ్డి  సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు, తనయుడు...
Read More...
Telangana 

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుంది: జగదీశ్ రెడ్డి 

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుంది: జగదీశ్ రెడ్డి  అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుందని, ఐదు నెలల్లో ప్రజల ఆలోచనల్లో పెను మార్పులు వచ్చాయని మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
Read More...

Advertisement