#
FoodSecurity
Telangana 

పిల్లలకు పౌష్టికాహారం అందించాలి-తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి.

పిల్లలకు పౌష్టికాహారం అందించాలి-తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్  చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి. విశ్వాంబర, రంగారెడ్డి, జూలై 27 : - గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టి కాహారం అందించాలని ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోళి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శుక్రవారం బీబీ నగర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను కమిషన్ చైర్మన్ సభ్యులతో కలిసి ఆకస్మికంగా...
Read More...
Telangana 

మానవ మనుగడకు మొక్కల పెంపకం అవసరం -మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహా రెడ్డి

మానవ మనుగడకు మొక్కల పెంపకం అవసరం -మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  లక్ష్మీ నరసింహా రెడ్డి విశ్వాంబర, కడ్తాల్, జూలై 22 : - మానవ మనుగడకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహా రెడ్డి అన్నారు.  ఈరోజు ఏడో విడత గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఒడిశా స్పీకర్ సురమా పాది మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ రాజ్యసభ సభ్యులు...
Read More...

Advertisement