#
Congress
Telangana 

పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు మహిళా కాంగ్రెస్ పిర్యాదు

పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు మహిళా కాంగ్రెస్ పిర్యాదు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపిస్తానన్న కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నేతల ఆగ్రహం పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
Read More...
Telangana 

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేసిన తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేసిన తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్ విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 22 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య  క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు(ఎం) పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకై తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకీ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇందుకు ఐలయ్య  సానుకూలంగా స్పందిస్తూ...
Read More...
Telangana 

సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.    విశ్వంభర, ఎల్బీనగర్ : -  ఆర్కే పురం డివిజన్ లోని ఎన్టీఆర్ నగర్ ఫేజ్ -3 లో నీ సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానని మహేశ్వరం శాసన సభ్యురాలు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు.  ఎన్టీఆర్ నగర్ లో నీ ప్రజలు  డ్రైనేజీ , నీటి సమస్యల తో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం తెలుసుకొని...
Read More...
Telangana 

టీజీఐఐసి చైర్మన్ గాబాధ్యతలు స్వీకరించిన నిర్మలా జగ్గారెడ్డి

టీజీఐఐసి చైర్మన్ గాబాధ్యతలు స్వీకరించిన నిర్మలా జగ్గారెడ్డి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కార్పోరేషన్ (టీజీఐఐసి) చైర్మన్ గా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి సతీ మణి తూర్పు నిర్మల జగ్గారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్ బాగ్ చౌర స్త్రీలోని పరిశ్రమల భవన్లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు ,ఉత్తమ్...
Read More...
Telangana 

కాంగ్రెసు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

కాంగ్రెసు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి డిప్యూటీ తహసీల్దార్ కి వినతిపత్రం అందచేసిన బిజెపి మండల కిసాన్ మోర్చా
Read More...
Telangana 

నేనేమీ అల‌గ‌లేదు.. : మంత్రి పొన్నం ప్రభాకర్‌

నేనేమీ అల‌గ‌లేదు.. : మంత్రి పొన్నం ప్రభాకర్‌ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకల‌కు హాజ‌రైన‌ మంత్రి పొన్నం, మేయర్‌ విజయలక్ష్మి మంత్రి వెళ్లిన స‌మ‌యంలో స్వ‌ల్ప తోపులాట‌ దాంతో ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ఆగ్రహం  ప్రొటోకాల్‌ పాటించడం లేద‌ని అలిగి ఆలయం బయటే కూర్చుండిపోయిన మంత్రి తాను అల‌గ‌లేదంటూ తాజాగా వివ‌ర‌ణ‌
Read More...
Telangana 

అలిగిన మంత్రి పొన్నం, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

అలిగిన మంత్రి పొన్నం, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అట్టహాసంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకలు  ఈ కార్య‌క్ర‌మం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ఆగ్రహం  ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికే స‌మ‌యంలో స్వ‌ల్ప తోపులాట   దాంతో ప్రొటోకాల్‌ పాటించడం లేదంటూ అలిగి ఆలయం బయటే కూర్చుండిపోయిన వైనం
Read More...
Telangana 

దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ - రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్

దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ -  రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్    హైదరాబాద్, విశ్వంభర :-కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు, స్వయం ప్రతిపత్తిని తీవ్రంగా వ్యతిరేకించి, ఆర్టికల్ 370 రద్దు కోసం ఉద్యమించి, దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఏక్ దేశ్ మే...
Read More...
Telangana 

అర్థరాత్రి గులాబీకి గుడ్ బై.. హస్తం గూటికి ఆరుగురు ఎమ్మెల్సీలు

అర్థరాత్రి గులాబీకి గుడ్ బై.. హస్తం గూటికి ఆరుగురు ఎమ్మెల్సీలు * హస్తం గూటికి ఆరుగురు ఎమ్మెల్సీలు* రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక * కండువా కప్పి ఆహ్వానించిన దీపాదాస్ మున్షీ* సీఎం ఢిల్లీ నుంచి వచ్చే వరకు వెయిటింగ్* తెల్లారితే అమావాస్య ఉందని ఆగమేఘాల మీద చేరిక* శాసన మండలిలో 12 మందికి చేరిన కాంగ్రెస్ సభ్యుల సంఖ్య
Read More...
Telangana 

ఘనంగా ఎమ్మెల్యే బాలు నాయక్  జన్మదిన వేడుకలు 

ఘనంగా ఎమ్మెల్యే బాలు నాయక్  జన్మదిన వేడుకలు  పెద్ద ఎత్తున రక్త దానం చేసిన నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు 
Read More...
Telangana 

బీఆర్ ఎస్ బాటలోనే కాంగ్రెస్.. బీజేపీ కేంద్ర మంత్రుల విమర్శలు

బీఆర్ ఎస్ బాటలోనే కాంగ్రెస్.. బీజేపీ కేంద్ర మంత్రుల విమర్శలు    కాంగ్రెస్ కూడా బీఆర్ ఎస్ బాటలోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని బీజేపీ కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ పాల్గొన్నారు. ముందుగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ ఎస్ బాటలోనే నడుస్తోందని విమర్శలు గుప్పించారు.  నైతిక విలువలకు రాజకీయాల్లో...
Read More...
Telangana 

క్యాన్సర్ సోకిన చిన్నారికి కోమటిరెడ్డి అభయం.. 

క్యాన్సర్ సోకిన చిన్నారికి కోమటిరెడ్డి అభయం..     నల్గొండలోని శ్రీ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. అయితే అక్కడకు వచ్చిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో బాధ. ఇందులో ఓ పదేళ్ల చిన్నారి ఘటన అందరినీ కలిచి వేసింది. ఆ చిన్నారికి కేవలం పదేండ్ల వయసులోనే క్యాన్సర్ సోకింది. దాంతో మంత్రి కోమటిరెడ్డి చలించిపోయారు....
Read More...

Advertisement