#
Cm chandrababu
Andhra Pradesh 

వైసీపీ వల్లే పోలవరం నాశనం అయిందిః సీఎం చంద్రబాబు

వైసీపీ వల్లే పోలవరం నాశనం అయిందిః సీఎం చంద్రబాబు    విశ్వంభర, అమరావతిః సీఎం చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పోలవరం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శుక్రవారం ఆయన పోలవరం ప్రాజెక్టు మీద శ్వేత పత్రం విడుదల చేశారు. వైసీపీ హయాంలో గత ఐదేండ్లుగా పోలవరం ఎలా నష్టపోయిందో వివరించారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు...
Read More...
Telangana  Andhra Pradesh 

సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ

సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ విశ్వంభర, ఉండవల్లిః  తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ శుక్రవారం ఏపీకి వెళ్లారు. ఉండవల్లికి వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ ఒకరికి ఒకరు శాలువాలతో సత్కరించకున్నారు. బొకేలు అందజేసుకున్నారు. అనంతరం ఇరువురూ భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అంతకు ముందు గవర్నర్...
Read More...
Andhra Pradesh 

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు    విశ్వంభర, అమరావతిః ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి వారానికి ఐదు రోజుల పని విధానం నేటితో ముగిసిపోతోంది. దాంతో సచివాలయ ఉద్యోగుల సంఘం ఈ విధానాన్ని పొడిగించాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాసింది.  దానికి...
Read More...
Andhra Pradesh 

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు  టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  
Read More...
Andhra Pradesh 

వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అవమానించొద్దు.. సీఎం చంద్రబాబు

వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అవమానించొద్దు.. సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు తన ప్రతి మాటలో చాలా మార్పు చూపిస్తున్నారు. గత ఐదేండ్లలో జరిగింది తన పాలనలో ఉండొద్దని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇక తాజాగా శనివారం రోజున శాసన సభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడి గురించి మాట్లాడుతూ చంద్రబాబు చాలా కీలక మైన వ్యాఖ్యలు...
Read More...
Andhra Pradesh 

యువతిపై హత్యాచారం.. సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

యువతిపై హత్యాచారం.. సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం       బాపట్లలో చాలా దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై కొందరు దుండగులు దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేశారు. ఈ ఘటన బాపట్ల జిల్లాలోని చీరాల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఈపురుపాలెంలో ఉదయం బహిర్భూమికి వెళ్లిన ఓ యువతి.. ఆలస్యం అయినా సరే తిరిగి రాలేదు.  దాంతో తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు. కానీ చివరకు...
Read More...
Andhra Pradesh 

జగన్ కు గౌరవం ఇవ్వండి.. సీఎం చంద్రబాబు 

జగన్ కు గౌరవం ఇవ్వండి.. సీఎం చంద్రబాబు  మాజీ సీఎం జగన్ కు గౌరవం ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటి నుంచే జగన్ మీద సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇక తాజాగా జగన్ కు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు.  దాంతో సాధారణ వ్యక్తిగానే...
Read More...
Andhra Pradesh 

అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం

అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకు సభలోకి.. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన ఛాంబర్‌కు వెళ్లిపోయిన జగన్
Read More...
Andhra Pradesh 

నేడు చంద్రబాబు పోలవరం సందర్శన

నేడు చంద్రబాబు పోలవరం సందర్శన సీఎంగా తొలి క్షేత్రస్థాయి పర్యటన  ఉదయం 11.45గంటలకు పోలవరం చేరుకోనున్న బాబు  అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష
Read More...
Andhra Pradesh 

కువైట్ మృతులకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా: చంద్రబాబు

కువైట్ మృతులకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా: చంద్రబాబు కువైట్ అగ్ని ప్రమాదంలో ఏపీకి చెందిన వారు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కువైట్‌లో మృతి చెందించిన ఆంధ్రప్రదేశ్ వాసులకు సీఎం చంద్రబాబు నష్ట పరిహారం ప్రకటించారు. రూ. 5 లక్షలు సాయమందిస్తామని హామీ ఇచ్చారు.
Read More...
Andhra Pradesh 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జీఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
Read More...

Advertisement