నూతన బస్ ప్రారంభం

నూతన బస్ ప్రారంభం

విశ్వంభర, ఎల్బీనగర్ : కుంట్లూరు నుంచి జేబీఎస్ వరకు నూతన బస్ ప్రారంభించడం పట్ల నాగోల్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు పంగా శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. కుంట్లూరు జేబీఎస్ బస్ నడిపించాలని కోరుతూ మార్చి 24వ తేదీన శ్రీకాంత్, చరణ్ రెడ్డిలు బండ్లగూడ బస్ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లుకి వినతి పత్రాన్ని సమర్పించారు. వారి వినతి మేరకు గురువారం నూతన బస్సును 90B/కే కుంట్లూర్ నుంచి జేబీఎస్ బస్ స్టేషన్ వరకు నూతన బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యెల్ల పంతుల చంద్రశేఖర్, కాలం శెట్టి లయ, ఎడ్ల రాజేష్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.]

Tags:  

Advertisement

LatestNews

అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు 
నూతన వదువరులను ఆశీర్వదించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి..
ఘనంగా పోచంపల్లి బ్యాంకు ప్రారంభోత్సవం -
ఇంటర్ లో స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన డా. కోడి శ్రీనివాసులు
ఈ నెల 27న ఆదివారం  మెగా రక్తదాన శిబిరం - మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ 16వ వార్షికోత్సవం 
మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ జర్నలిస్ట్ , న్యూస్ ప్రేసెంటెర్   కొత్త కల్పన కు వివాహ పత్రిక అందజేత