అంబేద్కర్ జయంతి సందర్బంగా మెగా రక్తదాన శిబిరం
ముఖ్య అతిధిగా రానున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ కెపివి రాజు
On

- ఏర్పాటు చేయనున్న మదర్ థెరిసా చారిటబుల్ సొసైటీ చేపూరి శంకర్
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ వారి సహకారంతో 14/04/2025 సోమవారం రోజున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలో వరకు బండలేమూరు విలేజ్ యూత్ వారి సహకారంతో నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కు ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇబ్రహీంపట్నం కె.పి.వి రాజు కి మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు చేపూరి శంకర్ ఇన్విటేషన్ కార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సొసైటీ సభ్యులు రాజు తదితరులు పాల్గొన్నారు.