ఘనంగా జ్యోతి బాపులే జయంతి

ఘనంగా జ్యోతి బాపులే జయంతి

విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా :  కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే  199 వ జయంతి సందర్భంగా జాతీయ అవార్డ్ గ్రహీత , సామాజిక ఉద్యమకారుడు గూగులోతు కిషన్ నాయక్  విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా  కిషన్ నాయక్ మాట్లాడుతూ  జ్యోతిరావు పూలే గొప్ప మేధావి, ఈయన ఒక భారతీయ సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, అని బాబు లేను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన గుర్తు చేశారు .

Tags:  

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు