అంగన్వాడి కేంద్రాల్లో చిరు ధాన్యాల పై అవగాహన కార్యక్రమం

అంగన్వాడి కేంద్రాల్లో చిరు ధాన్యాల పై అవగాహన కార్యక్రమం

విశ్వంభర, త్రిపురారం;  కంపాస్ నగర్ గ్రామం అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం లో భాగంగా  చిరుదన్యాల పై అవగాహనా కార్యక్రమం చేయడం జరిగింది. మారుతున్న జీవన శైలి లో ఆరోగ్యం గా ఉండాలి అంటే మనము తీసుకొనే ఆహరం లో చిరుదన్యాలు తో చేసిన ఆహారం తినాలని ఇది తేలికగా జీర్ణం అవుతుంది అని మరియు పోషకాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పడం జరిగింది.

Tags:  

Advertisement

LatestNews

'అమృత వర్షిణి ఆర్ట్స్ '' సినీ సంగీత స్వర సమీరాలు సీజన్ -8
భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారినీ దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత, ఎంపీ వద్దిరాజు 
తెలంగాణ టీడీపీ రాష్ట్ర నాయకులు గూడపాటి శరత్ ను కలిసిన ఏలే మహేష్ నేత 
సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షడు డా. యర్రమాద కృష్ణారెడ్డి నీ కలిసిన ఏలే మహేష్ నేత 
కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జనరల్ సెక్రెటరీ డా. కొదుమూరి దయాకర్ రావు నీ కలిసిన ఏలే మహేష్ నేత 
Sr జర్నలిస్ట్ , విశ్వంభర దినపత్రిక బ్యూరో పోతుగంటి వెంకటరమణ కు  ఆహ్వానం 
పద్మశాలి సంఘం అధ్యక్షడు పున్న గణేష్ నేత కు ఆహ్వానం