జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ నాయకులు గడపగడప ప్రచారం

జై బాపు  జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ నాయకులు  గడపగడప ప్రచారం

విశ్వంభర, మహేశ్వరం :  కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి  ఆదేశాల మేరకు కందుకూరు మండలం ధన్నారం చిప్పలపల్లి, మురళీనగర్, ధావుద్ గూడ తాండ, పెద్దమ్మతాండ గ్రామాలలో   నిర్వహించిన జై బాపు, జై భీమ్ జై సంవిధాన్ గడప గడప కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ సభవత్ కృష్ణా నాయక్ మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి  మాట్లాడుతూ.  జై భీమ్ జై బాపు జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని అన్నారు.ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న మోడీ ప్రభుత్వం విధానాలను వివరించారు, అలాగే
రాహుల్ గాంధీ భారత్ జోడయాత్ర ద్వారా దేశ ప్రజలను ప్రేమ,సమానత్వం గురించి చైతన్యవంతం చేశారని అన్నారు.

Tags:  

Advertisement

LatestNews

మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ జర్నలిస్ట్ , న్యూస్ ప్రేసెంటెర్   కొత్త కల్పన కు వివాహ పత్రిక అందజేత 
వేసవి ఉపశమనం కోసం చల్లటి నీరు ,  మజ్జిగ పంపిణీ  - - చర్లపల్లిలో ప్రారంభించిన ఎక్‌ కదమ్ ఫౌండేషన్
కాంగ్రెస్ నాయకులు  పన్నాల లింగయ్య యాదవ్ ను కలిసిన ఏలే మహేష్ నేత 
ట్రస్మా నల్గొండ జిల్లా అధ్యక్షలు డా. కోడి శ్రీనివాసులు ను  కలిసిన ఏలే మహేష్ నేత 
కాంగ్రెస్ నాయకులు  దోటి వెంకటేష్ యాదవ్ ను కలిసిన ఏలే మహేష్ నేత 
BRS రాష్ట్ర నాయకులు, మాజీ కౌన్సిలర్ కోడి వెంకన్న ను కలిసిన ఏలే మహేష్ నేత 
BRS మున్సిపల్ పట్టణ అధ్యక్షడు కొత్తపాటి సతీష్ ను కలిసిన ఏలే మహేష్ నేత