సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ

విశ్వంభర, హైద్రాబాద్:  జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రికి నీ కోరడం జరిగిందని తెలిపారు.మందకృష్ణతో పాటు ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,మాజీ ఎంపీ పసునూరి దయాకర్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

Tags: