#
Konda Surekha
Telangana 

బోనాల జాతరను వైభవంగా నిర్వహిస్తాం : మంత్రి కొండా సురేఖ

బోనాల జాతరను వైభవంగా నిర్వహిస్తాం : మంత్రి కొండా సురేఖ విశ్వంభర, జూబ్లిహిల్స్‌: తెలంగాణలో ఆషాఢ బోనాల పండుగను వైభవంగా జరపాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. శనివారం జూబ్లిహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల జాతర సన్నాహక సమావేశం జరిగింది. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను...
Read More...

Advertisement