#
KCR
Telangana 

నేడు తొలిసారి అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్❓

నేడు తొలిసారి అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్❓ విశ్వంభర హైదరాబాద్ : -బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత కెసిఆర్ తొలిసారి అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం.     గురువారం ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో కెసిఆర్ సభకు హాజరై ఇందుకు సంబంధిం చిన చర్చలో పాల్గొనను న్నట్లు తెలిసింది.     ప్రతిపక్షనాయకుడి హోదా లో కెసిఆర్ తొలిసారిగా సభకు హాజరుకానున్నారు. గత అసెంబ్లీ ఎ న్నికల్లో...
Read More...
Telangana 

రుణమాఫీ పేరిట ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేస్తోంది : కేటీఆర్

రుణమాఫీ పేరిట ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేస్తోంది  : కేటీఆర్ రైతుబంధు నిధులనే దారి మళ్లించి రుణమాఫీ చేశారు రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులను రుణమాఫీకి మళ్లించారన్న కేటీఆర్ అర్హులైన వారందరికీ రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్
Read More...
Telangana 

వివాదంలో డబల్ ఇస్మార్ట్ సాంగ్..పాటలో KCR డైలాగు ఉండడం పై BRS శ్రేణుల అభ్యంతరం

వివాదంలో డబల్ ఇస్మార్ట్ సాంగ్..పాటలో KCR డైలాగు ఉండడం పై BRS శ్రేణుల అభ్యంతరం ఈ సాంగ్ మధ్యలో ఏం చేద్దాం అంటావు మరి అని కేసిఆర్ డైలాగు ఉండడంతో సోషల్ మీడియాలో బిఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read More...
Telangana 

ఏపీ సీఎం చంద్రబాబు ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలు గాంధీ, ప్రకాష్ గౌడ్.

ఏపీ సీఎం చంద్రబాబు ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలు గాంధీ, ప్రకాష్ గౌడ్. విశ్వంభర కూకట్ పల్లి జూలై 8 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా  సోమవారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తిరుమల దైవదర్శనానికి వచ్చే భక్తులకు...
Read More...
Telangana 

టీడీపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?

టీడీపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..? * చంద్రబాబుతో ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ* మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే సైతం హాజరు* త్వరలో సైకిల్ ఎక్కుతారని ప్రచారం* మర్యాద పూర్వకంగా కలిశామంటున్న ఎమ్మెల్యేలు
Read More...
Telangana 

నిన్ను మించిన పెద్దపాము తెలంగాణలో లేదు కేసీఆర్..అంటూ కాంగ్రెస్ ట్వీట్

నిన్ను మించిన పెద్దపాము తెలంగాణలో లేదు కేసీఆర్..అంటూ కాంగ్రెస్ ట్వీట్ తెలంగాణలో ఇందులో మాత్రమే ఉంది అందులో లేదని కాకుండా అన్నింటిలోకి కేసీఆర్ అవినీతి పాకిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్రంలో పెద్ద పాము కేసీఆరేనని, ఆయనను మించిన పాము వేరొకటి లేదని ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈమేరకు పోస్ట్ పెట్టింది. పెద్ద పాము కేసీఆరేనని గుర్తించారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో...
Read More...
Telangana 

దొంగలతో కలిసేవాళ్లను పట్టిచుకోవద్దు.. కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

దొంగలతో కలిసేవాళ్లను పట్టిచుకోవద్దు.. కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు    పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలపై కేసీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీని వీడి దొంగలతో కలుస్తున్న వారి గురించి పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. బీఆర్ ఎస్ కు ఇలాంటి పరిస్థితులు అసలు లెక్కే కాదన్నారు. ఎందుకంటే గతంలో సమైఖ్య వాదులతో కొట్లాడి అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్.  బీఆర్ ఎస్...
Read More...
Telangana 

స్వయంగా ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్

స్వయంగా ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్    మాజీ సీఎం కేసీఆర్ కు గతంలో తుంటి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన కర్ర పట్టుకుని నడిచారు. అయితే ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో ఆయన్ను కారు డ్రైవ్ చేసి చూడమని డాక్టర్లు సలహాలు ఇచ్చారంట.  ఇందులో భాగంగా ఆయన గురువారం రోజున తన పాత...
Read More...
Telangana 

ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ః రేవంత్ రెడ్డి

ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ః రేవంత్ రెడ్డి తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే మాజీ సీఎం కేసీఆర్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో సీనియర్ నేత జీవన్ రెడ్డి అలకబూనిన విషయం తెలిసిందే. దాంతో ఆయన్ను బుజ్జగిస్తున్నారు. ఢిల్లీ అధిష్టానంతో చర్చల తర్వాత ఆయన వెనక్కు తగ్గారు.  ఇక...
Read More...
Telangana 

కాంగ్రెస్‌లో చేరికపై ఎర్రబెల్లి క్లారిటీ

కాంగ్రెస్‌లో చేరికపై ఎర్రబెల్లి క్లారిటీ  పార్టీ మారే ప్రసక్తే లేదు ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకుంటున్నాం కేసీఆర్‌ను సీఎం చేయడమే మా లక్ష్యం  మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Read More...
Telangana 

వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా: బండి సంజయ్

వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా: బండి సంజయ్ ఈనాడు గ్రూప్ సంస్థలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా, ఆయన ఇవాళ(గురువారం) కరీంనగర్‌లోని ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీ గ్రూపు సంస్థల యజమాని రామోజీరావుకు నివాళులు అర్పించారు.
Read More...
Telangana 

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్ లేఖ

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్ లేఖ ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంపై 12 పేజీలతో లేఖ రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపణ
Read More...

Advertisement