#
Education Reform
Telangana 

విద్యారంగాని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..

విద్యారంగాని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పెండింగ్లో 8 వేయిల కోట్ల  ఉన్న స్కాలర్షిప్ ఫిజు రియంబర్స్మెంట్  వెంటనే విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం సిగ్గు చేటు. భారతీయ విద్యార్థి మోర్చ  ఆధ్వర్యంలో బడ్జెట్ పాత్రలను దహనం చేయడం జరిగింది. భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవియం. విఠల్ 
Read More...

Advertisement