#
CommunitySupport
Telangana 

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి: చిలుక ఉపేందర్ రెడ్డి.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి: చిలుక ఉపేందర్ రెడ్డి. విశ్వంబరా, ఎల్బీనగర్  : - ఆర్కె పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో ఆదివారం జరిగే బోనాల ఉత్సవాల కార్యక్రమానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి అన్నారు. శనివారము ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివారం...
Read More...
Telangana 

బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో బడి పిల్లలకు బ్యాగులు పంపిణీ. ..

 బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో  బడి పిల్లలకు బ్యాగులు  పంపిణీ. .. కార్పోరేట్  స్కూల్ కి  పోటిగా ప్రభుత్వ పాఠశాల  విద్యార్థులను తయారు  చేయడమే  మా లక్ష్యం.  బెస్ట్  సేవా   సొసైటీ  వ్యవస్థాపకులు బుక్కా ఈశ్వరయ్య ......
Read More...
Telangana 

మృతురాలు పిచ్చమ్మ కుటుంబానికి ఆర్థిక చేయూత

మృతురాలు పిచ్చమ్మ కుటుంబానికి ఆర్థిక చేయూత విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 24 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల నరసింహ,రాములు, లక్ష్మణ్,స్వామి తల్లి పిచ్చమ్మ నిన్న సాయంత్రం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్  మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి  మృతురాలు పసుల...
Read More...
Telangana 

మహిళా శక్తి క్యాంటీన్ ల ఏర్పాటు

మహిళా శక్తి క్యాంటీన్ ల ఏర్పాటు విశ్వంభర భూపాలపల్లి జూలై  23 : - మహిళల ఆర్థిక స్వావలంబన నకు మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.  మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుపై ఐడివోసీలో రూములను పరిశీలించారు.  ఈ సందర్భంగా క్యాంటీన్ ఏర్పాటు గురించి...
Read More...
Telangana 

దామర వృద్ధ దంపతుల ఉపాధి కోసం ఎక్స్ట్రా  మైల్ ఫౌండేషన్  సాయం 

 దామర వృద్ధ దంపతుల ఉపాధి కోసం ఎక్స్ట్రా  మైల్ ఫౌండేషన్  సాయం  నాంపల్లి , విశ్వంభర :- నాంపల్లి మండలం దామర గ్రామానికి చెందిన సంది నరసింహ ,ఎల్లమ్మ దంపతులకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మరణించడం జరిగింది.వృద్ధాప్యంలో ఉన్న ఈ  దంపతులు ప్రభుత్వం నుండి ఎటువంటి పెన్షన్ పొందటం లేదు .వీరు నివాసం ఉంటున్న సిమెంటు ఇటుకల ఇల్లు వానలకు బాగా కురుస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ...
Read More...
Telangana 

స్వంత నిధులతో 11 మంది పురోహితులకు, ఒకొక్కరికీ రూ 5000/- చొప్పున ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకట్

స్వంత నిధులతో 11 మంది పురోహితులకు, ఒకొక్కరికీ రూ 5000/- చొప్పున ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకట్     విశ్వంభర  జూలై 22  : - తన స్వంత నిధులతో పురోహితులకు ప్రతి నెల 5000/- ఆర్థిక సహాయం చేస్తూ అండగా నిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈరోజు  కార్పొరేటర్ శ్రీమతి వెంకటరెడ్డి  మరియు కార్పొరేటర్ విజయకుమార్ గౌడ్ లతొ కలసి   తన క్యాంపు కార్యాలయంలో 11 పురోహితులకు, ఒక్కరికీ 5000/-
Read More...
Telangana 

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన బీసీ సంఘం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన బీసీ సంఘం విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దారకొండ శంకర్, అనూష దంపతుల కుమారుడు సూర్య తేజ (14) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. వారి కుటుంబానికిబి సి సంఘం జిల్లా అధ్యక్షురాలు బుడిగే వసంత శంకర్ 2 వేల రూపాయల...
Read More...

Advertisement