టీ20 క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన జడేజా 

టీ20 క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన జడేజా 

 

Read More ఘనంగా ముగిసిన హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024

 

Read More ఘనంగా ముగిసిన హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024

టీమిండియా ఫ్యాన్స్ కు షాకులమ మీద షాకులు తగులుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే క్రికెట్ స్టార్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆ షాక్ నుంచి కోలుకోక ముందే ఇప్పుడు మరో ఆల్ రౌండర్ అయిన జడేజా కూడా తన రిటైర్ మెంట్ను ప్రకటించాడు. 

సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఘన విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలిచిన తరువాత మొదట విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. వరల్డ్ కప్ నెగ్గిన సంతోషం ఒకవైపు ఉంటే.. ఇలా తమ అభిమాన ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటిస్తుండటంతో ఫ్యాన్స్ కు ఇంకోవైపు బాధ కలిగిస్తోంది. వారిద్దరి రిటైర్మెంట్ ఊహించిందే అయినా.. జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎవరూ అనుకోలేదు. ఇక తాను వన్డే, టెస్టు మ్యాచుల్లో కొనసాగుతానని తెలిపారు జడేజా.  

 

Read More ఘనంగా ముగిసిన హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024

Related Posts