రక్తదాన శిబిరానికి  వనస్థలిపురం సిఐ కు ఆహ్వానం 

రక్తదాన శిబిరానికి  వనస్థలిపురం సిఐ కు ఆహ్వానం 

  • ఆహ్వానించిన మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ 

విశ్వంభర, బిఎన్.రెడ్డి నగర్: మహాత్మ జ్యోతిరావు పూలే 198వ  జయంతి సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో10/04/2025 గురువారం రోజున సెల్ఫ్ ఫైనాన్స్ కాలనిలో నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు  హాజరు కావాలని వనస్థలిపురం సిఐ శ్రీ సిహెచ్ శ్రీనివాసులు కి ఇన్విటేషన్ కార్డు అందజేసి తప్పకుండా రావాలని
 వారిని కోరిన సామాజిక కార్యకర్త చేపూరి శంకర్.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: