నిరాశ్రయులకు బియ్యం, నగదు పంపిణీ

కుటుంబానికి ప్రభుత్వ ఉపాధ్యాయుల సహాయం

నిరాశ్రయులకు బియ్యం, నగదు పంపిణీ

విశ్వంభర, మహబూబాబాద్ : మండలంలోని పిక్లా తండా శివారు బోడగుట్ట తండా ఆవాసంలో ఇల్లు కూలి నిరాశ్రయులైన రెండు కుటుంబాలకు అక్కడి పాఠశాల ఉపాధ్యాయులు బియ్యం, నగదు పంపిణీ చేశారు. గాలి దుమారంతో రేకుల ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులైన గుగులోతు కల్పన, బానోతు సురేష్ కుటుంబాలకు చేరో 25 కిలోల చొప్పున 50 కిలోల బియ్యం ప్రధాన ఉపాధ్యాయులు డి.వి. రమణ వారి తల్లి ధర్మపురి ప్రమీల జ్ఞాపకార్థం అందించారు. అలాగే నగదు రూపాయలు 516/- లను ఉపాధ్యాయుడు గనె యాదగిరి తాత్కాలిక అవసరాల కోసం అందించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ గుగులోతు నీల గ్రామ కారోబార్ గూగులోతు నరేష్ రావుల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు