ఎంపీ ఈటెల రాజేందర్ ను కలిసిన న్యూ దిల్సుఖ్నగర్ కాలనీ వాసులు
On
విశ్వంభర, దిల్ సుఖ్ నగర్ : న్యూ దిల్సుఖ్నగర్ కాలనీ వాసులు తమ కాలనీలో వివిధ సమస్యలు, కమ్యూనిటీ హాల్ అభివృద్ధి విషయం లో స్థానిక కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ని కలిసి ప్రపోసల్ ఇవ్వడం జరిగింది . న్యూ దిల్సుఖ్ నగర్ కాలనీ అధ్యక్షులు రాజేశ్వర్ రావు , సెక్రటరి పద్మిని , ట్రెజరర్ సుషిమిత , గోవింద్ రాజు బీజేపీ డివిజన్ అధ్యక్షులు నవీన్ యాదవ్ , సీనియర్ నాయకులు వినోద్ యాదవ్ మొదలగు పాల్గొన్నారు.



