#
yamunothri
National  Crime 

చార్‌ధామ్ యాత్రలో 52 మంది మృతి 

చార్‌ధామ్ యాత్రలో 52 మంది మృతి  చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. రోజురోజుకు యాత్రికుల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. మే 10 నుంచి చార్‌ధామ్ యాత్ర కొనసాగుతోంది. అంటే 15 రోజుల్లోనే వేలాది మంది భక్తులు దర్శనాలకు పోటెత్తుతున్నారు. అయితే అక్కడ వాతావరణ పరిస్థితులకు యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ 15 రోజుల్లో ఏకంగా 52 మంది మృతి చెందారని అధికారులు...
Read More...

Advertisement