#
Warangal district
Telangana  Crime 

రైలు కింద పడ్డ ప్రేమజంట.. ఆత్మహత్యా? కుట్ర కోణమా? 

రైలు కింద పడ్డ ప్రేమజంట.. ఆత్మహత్యా? కుట్ర కోణమా?  వరంగల్ జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వరంగల్ అండర్ బ్రిడ్జ్ సమీపంలోని ఏడు మోరీల దగ్గర రైలు పట్టాలపై పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలతో ఉన్న యువకుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై విచారణ జరిపిన...
Read More...

Advertisement