#
Don't want tension for an hour and a half
Andhra Pradesh 

గంటన్నర వరకు టెన్షన్ వద్దు.. వైసీపీ నేతలకు ఆరా మస్తాన్ భరోసా!

గంటన్నర వరకు టెన్షన్ వద్దు.. వైసీపీ నేతలకు ఆరా మస్తాన్ భరోసా! ఏడో విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలై పార్టీల వారిగా సీట్లను ప్రకటించాయి. పలాన పార్టీ అధికారంలోకి రాబోతుందని, ఇంకో పార్టీ వెనకంజలో ఉంటుందని జోస్యం చెప్పాయి.
Read More...

Advertisement