#
Distribution of notebooks to government school students courtesy Kasturi Foundation
Telangana 

కస్తూరి ఫౌండేషన్ సౌజన్యంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ

కస్తూరి ఫౌండేషన్ సౌజన్యంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ విశ్వంభర ,నారాయణపూర్ సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని తుంబావి తండా లోని ప్రాథమిక పాఠశాలోని  ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి చదివే  విద్యార్థుల కోసం కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్  సహకారంతో  విద్యార్థులకు నోట్ బుక్స్ ,మహనీయుల చిత్రపటాలను  పంపిణీ చేసిన కస్తూరి ఫౌండేషన్ సభ్యులు, వారు మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన...
Read More...

Advertisement