#
breaking news telugu
Telangana 

మైనర్ బాలిక కిడ్నాప్ లైంగిక వేధింపుల కేసులో మహిళ అరెస్ట్

మైనర్ బాలిక కిడ్నాప్ లైంగిక వేధింపుల కేసులో మహిళ అరెస్ట్ 10 జూలై 2024 విశ్వంభర కోరుట్ల :- నిందితురాలకు కఠిన కారాగారా శిక్ష జరిమానా విధించిన జిల్లా జడ్జి నీలిమ కోరుట్ల పట్టణంలోని ఒక కాలానికి చెందిన మైనర్ బాలికను ఇంటి పక్క నివసిస్తున్న అస్మా అంజుమ్ అనే  మహిళ బాలికకు మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి అసభ్యకరమైన కార్యకలాపాలు చేయించి లైంగికంగా లోబరుచుకుంది...
Read More...
Telangana 

పద్మ శ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య కన్నుమూత

పద్మ శ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య కన్నుమూత    పద్మ శ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కన్నుమూశారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా అనారోగ్య పరిస్థితి విషమించి ఆదివారం రోజున ఆయన మృతి చెందారు. భద్రద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలంలోని కూనవరం ఆయన స్వగ్రామం. కాగా గ్రామంలోని ఇంటి వద్దనే ఆయన కన్నుమూసినట్టు...
Read More...

Advertisement