#
8 people died
National  Crime 

ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్ హైవే సమీపంలో సుమారు 17 మంది ప్రయాణికులతో ఉన్న టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 
Read More...

Advertisement