#Draft: Add Your Title
On

మర్చి 2, 2025 ఆదివారం నాడు ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ డా. కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో ఉదయం గం. 10.00ల నుండి జనాభా దామాషా ప్రకారం వైశ్యుల రాజకీయ ప్రాతినిధ్యం కొరకు చర్చా గోష్ఠి కార్యక్రమం నిర్వహించనున్నారు.