ముచ్చనపల్లి రాములు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

ముచ్చనపల్లి రాములు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

విశ్వంభర, హైదరాబాదు : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ముచ్చనపల్లి రాములు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఉదయం బాగ్ లింగంపల్లి సాయిబాబా ఆలయం సమీపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సంఘ సేవకుడు వివేక్ హాజరై  అంబేద్కర్ కు  పూలమాల వేసి నివాళులు అర్పించాడు.. అనంతరం ముచ్చనపల్లి రాములు తో కలిసి వివేక్  కేక్ కట్ చేశారు.  ఈ కార్యక్రమంలో లో కృష్ణ  శంకర్ వినాయకరావు  రాజు  సుమన్ కుమారి శ్రీను గణేష్ తదితరులు పాల్గొన్నారు

Tags: