#
purandheswari
Andhra Pradesh 

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపండి.. కుమారస్వామికి పురంధేశ్వరి వినతి

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపండి.. కుమారస్వామికి పురంధేశ్వరి వినతి    విశ్వంభర, ఢిల్లీః విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎప్పుడు ఆగుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సారి ఎన్డీయే ప్రభుత్వమే కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కొలువు దీరింది. కాబట్టి దానికి చొరవ చూపేందుకు ఏపీ బీజేపీ తరఫున రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి ప్రయత్నాలు మొదలు పెట్టారు.  ఇందులో భాగంగా తాజాగా...
Read More...

Advertisement