#
Philanthropy
Telangana 

మనిషి గౌరవాన్ని నిలబెట్టేది విద్య ఒక్కటే- రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్

మనిషి గౌరవాన్ని నిలబెట్టేది విద్య ఒక్కటే-  రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ విశ్వంభర' కడ్తాల్' జూలై 23 : - కడ్తాల్ మండలం వెలుగు రాళ్ల తండా కు చెందిన ఇస్లావత్ మారుతి కుమార్ జేఈఈ ప్రవేశ పరీక్షలో లో ఆల్ ఇండియా ఎస్టీ కేటగిరిలో 391వ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మండల మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ విద్యార్థిని సత్కరించి రాధాకృష్ణ చారిటబుల్...
Read More...
Telangana 

స్వంత నిధులతో 11 మంది పురోహితులకు, ఒకొక్కరికీ రూ 5000/- చొప్పున ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకట్

స్వంత నిధులతో 11 మంది పురోహితులకు, ఒకొక్కరికీ రూ 5000/- చొప్పున ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాలేరు వెంకట్     విశ్వంభర  జూలై 22  : - తన స్వంత నిధులతో పురోహితులకు ప్రతి నెల 5000/- ఆర్థిక సహాయం చేస్తూ అండగా నిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈరోజు  కార్పొరేటర్ శ్రీమతి వెంకటరెడ్డి  మరియు కార్పొరేటర్ విజయకుమార్ గౌడ్ లతొ కలసి   తన క్యాంపు కార్యాలయంలో 11 పురోహితులకు, ఒక్కరికీ 5000/-
Read More...
Andhra Pradesh 

జన సైనికురాలి కుటుంబానికి 5 లక్షల చెక్ అందించిన నాగబాబు

జన సైనికురాలి కుటుంబానికి 5 లక్షల చెక్ అందించిన నాగబాబు విశ్వంభర న్యూస్ మంగళగిరి : - మన్యం జిల్లాలోని పాలకొండ నియోజక వర్గంకు చెందిన దుప్పాడ కుమారి కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును అందజేసిన జనసేన PAC చైర్మన్ కొణిదల నాగబాబు.    పాలకొండ నియోజకవర్గంలోని పాలకొండ మునిసిపాలిటీలో పెద్దకాపు వీధికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యురాలు దుప్పాడ కుమారి  ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో...
Read More...

Advertisement