#
Ktr
Telangana 

ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు

ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు   వేడుకల్లో పాల్గొన్న  మాజీ MLA చిరుమర్తి లింగయ్య గారు
Read More...
Telangana 

జనంమెచ్చిన నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్‌

జనంమెచ్చిన నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్‌ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్   కస్తూర్బా హాస్టల్ లో మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ శ్రేణులు   హాజరైన మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్  
Read More...
Telangana 

కేటీఆర్, హరీశ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ... దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్షచేయండి

కేటీఆర్, హరీశ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ... దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్షచేయండి బీఆర్ఎస్ బలహీనపడినప్పుడు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతారని విమర్శ డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే వాయిదా వేయాలని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం పేద విద్యార్థులు దీక్ష చేస్తుంటే మీరెందుకు చేయరని నిలదీత బిల్లా రంగా లు 15 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సవాల్
Read More...
Telangana 

టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్

టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ ఉద్యోగాలకు ఎంపికైన ఏఈఈ (సివిల్) జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి- భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ కేటీఆర్ ను కలిసిన పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్
Read More...
Telangana 

16 సీట్లతో టీడీపీ విశాఖ ఉక్కును కాపాడింది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

16 సీట్లతో టీడీపీ విశాఖ ఉక్కును కాపాడింది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..     సింగరేణిని ప్రవేట్ పరం చేస్తున్న బీజేపీచోద్యం చూస్తున్న రేవంత్ సర్కార్ అంటూ ఆగ్రహం
Read More...
Telangana 

తీహార్ జైలులో ఉన్న కవితను కలిసిన కేటీఆర్..

తీహార్ జైలులో ఉన్న కవితను కలిసిన కేటీఆర్..    ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ కోసం ఎన్ని సార్లు పిటిషన్లు వేసినా.. కోర్టులు తిరస్కరిస్తున్నాయి. అంతే కాకుండా ఆమెకు వరుసగా జ్యుడీషియల్ రిమాండ్ ను పెంచుతూనే ఉన్నాయి కోర్టులు. ఇక ప్రస్తుతం ఆమెకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్...
Read More...
Telangana 

రామోజీరావు ఆశయాలు, ఆలోచనలు స్ఫూర్తిదాయకం: కేటీఆర్

రామోజీరావు ఆశయాలు, ఆలోచనలు స్ఫూర్తిదాయకం: కేటీఆర్ రామోజీరావు ఆశయాలు, ఆలోచనలు స్ఫూర్తిదాయకమని మాజీమంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఫిలింసిటీలో రామోజీరావు భౌతిక కాయానికి పూలువేసి నివాళులర్పించారు.
Read More...
Telangana  Andhra Pradesh 

రామోజీ మృతిపట్ల జగన్, కేటీఆర్ సంతాపం..!

రామోజీ మృతిపట్ల జగన్, కేటీఆర్ సంతాపం..! మీడియా దిగ్గజం, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత అయిన రామోజీరావు కొద్ది సేపటి క్రితమే అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన శనివారం తెల్లవారుజామున మరణించారు. ఈ క్రమంలోనే ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా నివాలి అర్పిస్తున్నారు.  ఇందులో భాగంగా సీఎం జగన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు....
Read More...
Telangana  National 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది
Read More...
Telangana 

మరో స్వాతంత్ర్య పోరాటం మన తెలంగాణ ఉద్యమం: కేటీఆర్ 

మరో స్వాతంత్ర్య పోరాటం మన తెలంగాణ ఉద్యమం: కేటీఆర్  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ(ఆదివారం) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Read More...
Telangana 

సర్కార్ సంచలనం.. రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా

సర్కార్ సంచలనం.. రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా తెలంగాణలో రాష్ట్ర చిహ్నం, గీతం మార్పు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణ తల్లి, కొత్త చిహ్నంపై సంప్రదింపులు కొనసాగుతున్నట్టు ప్రకటించింది. జూన్ 2న జరగనున్న అవతరణ దినోత్సవ వేడుకల్లో కొత్త గీతాన్ని, కొత్త లోగోను...
Read More...
Telangana 

తెలంగాణ రాష్ట్ర ముద్రపై వివాదం.. చార్మినార్ దగ్గర కేటీఆర్ నిరసన

తెలంగాణ రాష్ట్ర ముద్రపై వివాదం.. చార్మినార్ దగ్గర కేటీఆర్ నిరసన తెలంగాణ రాజముద్రలో చార్మినార్‌ను, కాకతీయ కళాతోరణాన్ని తీసివేయడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పేరు వినిపించకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని విమర్శించారు.     చార్మినార్‌ను, కాకతీయ కళాతోరణాన్ని తీసివేయడం తెలంగాణ చరిత్రను అవమానించడేమే అవుతుందని...
Read More...

Advertisement