#
Indians
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులు మృతి
Published On
By Desk
నేపాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన తమన్నా షేక్ (35), ఇర్ఫాన్ ఆలం (21) ఈస్ట్వెస్ట్ హైవే వెంబడి చంద్రనిగహ్పూర్ స్ట్రెచ్లోని రోడ్డు వెంట లోయలో పడిపోవడంతో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కువైట్ అగ్నిప్రమాదం: కేరళ చేరుకున్న భారతీయుల మృతదేహాలు
Published On
By Desk
గల్ఫ్ దేశం కువైట్లో ఈ నెల 12న ఓ నివాస భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందారు. అయితే, ప్రత్యేక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇవాళ (శుక్రవారం) కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మృతదేహాలను తీసుకువచ్చింది. 
