#
cm revanth reddy
Telangana 

టీజీఐఐసి చైర్మన్ గాబాధ్యతలు స్వీకరించిన నిర్మలా జగ్గారెడ్డి

టీజీఐఐసి చైర్మన్ గాబాధ్యతలు స్వీకరించిన నిర్మలా జగ్గారెడ్డి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కార్పోరేషన్ (టీజీఐఐసి) చైర్మన్ గా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి సతీ మణి తూర్పు నిర్మల జగ్గారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్ బాగ్ చౌర స్త్రీలోని పరిశ్రమల భవన్లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు ,ఉత్తమ్...
Read More...
Telangana 

కూల్చివేతను అడ్డుకున్న కార్పొరేటర్లు

కూల్చివేతను అడ్డుకున్న కార్పొరేటర్లు విశ్వభర మేడిపల్లి జులై 8మేడ్చల్ జిల్లా  పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నంబర్ 1లో ఉన్న భారీ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు  కూల్చివేతను బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అడ్డుకోవడంతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కూల్చివేత కుట్రలో భాగమేనని  నిర్మాణాలకు హెచ్ఎండీఏ, పీర్జాదిగూడ మున్సిపల్ నుంచి అన్ని...
Read More...
Telangana 

నిన్ను మించిన పెద్దపాము తెలంగాణలో లేదు కేసీఆర్..అంటూ కాంగ్రెస్ ట్వీట్

నిన్ను మించిన పెద్దపాము తెలంగాణలో లేదు కేసీఆర్..అంటూ కాంగ్రెస్ ట్వీట్ తెలంగాణలో ఇందులో మాత్రమే ఉంది అందులో లేదని కాకుండా అన్నింటిలోకి కేసీఆర్ అవినీతి పాకిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్రంలో పెద్ద పాము కేసీఆరేనని, ఆయనను మించిన పాము వేరొకటి లేదని ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈమేరకు పోస్ట్ పెట్టింది. పెద్ద పాము కేసీఆరేనని గుర్తించారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో...
Read More...
Telangana 

ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ః రేవంత్ రెడ్డి

ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ః రేవంత్ రెడ్డి తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే మాజీ సీఎం కేసీఆర్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో సీనియర్ నేత జీవన్ రెడ్డి అలకబూనిన విషయం తెలిసిందే. దాంతో ఆయన్ను బుజ్జగిస్తున్నారు. ఢిల్లీ అధిష్టానంతో చర్చల తర్వాత ఆయన వెనక్కు తగ్గారు.  ఇక...
Read More...
Telangana 

పార్టీని వీడే ప్రసక్తే లేదు.. భట్టితో భేటీ తర్వాత జీవన్ రెడ్డి కీలక ప్రకటన

పార్టీని వీడే ప్రసక్తే లేదు.. భట్టితో భేటీ తర్వాత జీవన్ రెడ్డి కీలక ప్రకటన       ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన రాజీనామా సస్పెన్స్ కు ఎట్టకేలకు తెర దించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులతో సమావేశం తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఉదయం నుంచి ఆయన రాజీనామా డ్రామా...
Read More...
Telangana  Andhra Pradesh 

సీఎం రేవంత్ రెడ్డిపై నందమూరి బాలకృష్ణ ప్రశంసలు

సీఎం రేవంత్ రెడ్డిపై నందమూరి బాలకృష్ణ ప్రశంసలు బసవతారకం ఆసుపత్రి సేవల విస్తరణకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన వెంటనే అంగీకరించారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రశంసించారు. రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు.
Read More...
Telangana 

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి తెలంగాణ మాజీ స్పీకర్‌

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి తెలంగాణ మాజీ స్పీకర్‌ పోచారం ఇంటికి వెళ్లి కలిసిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానం పోచారం ఇంటి ముందు ఉద్రిక్తత ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు 
Read More...
Telangana 

రేవంత్ రెడ్డి ని కలిసిన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు

రేవంత్ రెడ్డి ని కలిసిన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు. ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించిన కమిటీ సభ్యులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వచనం అందించిన ఆలయ అర్చకులు.   
Read More...
Telangana  Andhra Pradesh 

తెలంగాణ సచివాలయంలో ఆంధ్రా ఉద్యోగుల పెత్తనం..?

తెలంగాణ సచివాలయంలో ఆంధ్రా ఉద్యోగుల పెత్తనం..? సెక్షన్ ఆఫీసర్ల నియామకానికి నిర్ణయం  రాష్ట్రానికి వస్తున్న 1800 మంది ఏపీ ఉద్యోగులు  తెలంగాణ ఉద్యోగుల మండిపాటు
Read More...
Telangana 

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల కోడ్‌ ముగియడంతో దరఖాస్తుల పరిశీలనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారలకు సూచించారు.
Read More...
Telangana 

విభజన హక్కులను సాధించాలి.. కేంద్రమంత్రులకు రేవంత్ రెడ్డి డిమాండ్..!

విభజన హక్కులను సాధించాలి.. కేంద్రమంత్రులకు రేవంత్ రెడ్డి డిమాండ్..! కేంద్రమంత్రులుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం దక్కిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఏపీ నుంచి ముగ్గురికి పదవులు దక్కాయి. టీడీపీ నుంచి ఇద్దరు కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్నారు. దాంతో పాటు ఏపీ బీజేపీ నుంచి ఒకరికి అవకాశం వచ్చింది.  ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు...
Read More...

రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది: సీఎం రేవంత్‌రెడ్డి

రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది: సీఎం రేవంత్‌రెడ్డి తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేస్తూ..తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి రామోజీరావు విలువలు జోడించారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ వారి...
Read More...

Advertisement